Politics

క‌దిరికి కందికుంట‌కు ల‌క్కీ ఇయ‌ర్ 2024!! ఎమ్మెల్యేగా గెల‌వ‌డం.. కూట‌మి ప్ర‌భుత్వం భారీమెజారిటీతో అధికారంలోకి!!

క‌దిరి ప్ర‌జ‌ల‌కు కందికుంట‌కు 2024 ల‌క్కీ ఇయ‌ర్‌. గ‌తంలో కందికుంట గెలిచిన‌ప్పుడు ప్ర‌భుత్వం అధికారంలో లేదు.. కందికుంట ఓడిన‌ప్పుడు పైన ప్ర‌భుత్వం ఉండేది. అయితే క‌దిరి ప్ర‌జ‌ల‌తో పాటు కందికుంట‌కు 2024లో ల‌క్కీ ఇయ‌ర్

అడుగ‌డుగునా.. బాస‌ట‌గా నిలిచిన ధ‌ర్మ‌ప‌త్ని య‌శోదాదేవి!! అందరికీ ఆమె ‘అమ్మే!!’

కందికుంట రాజకీయం పటిష్ఠంగా నిలవడానికి అడుగడుగునా బాసటగా నిలిచిన వ్యక్తి ఆయన ధర్మపత్ని యశోదాదేవి. భర్త అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో ఆమె కూడా ప్రజల మధ్యకు వెళ్లారు. ఇంటింటికీ తిరిగి,

2014, 2019 సంక్లిష్ట పరిస్థితులను దాటుకుని తిరిగి మళ్లీ జెండా ఎగరేశాడు!!

2014, 2019 వరుస పరాజయాలు కందికుంటను చుట్టుముట్టినా, ఆయన ఎక్కడా రాజీపడలేదు. రాజకీయ ప్రత్యర్థుల ఒత్తిళ్లు, పొరుగు పార్టీల నుంచి వచ్చిన ఆహ్వానాలు, కేసులు వంటి విపరీత పరిస్థితుల్లోనూ ఆయన తల వంచలేదు. న్యాయపోరాటాల్లో

వైఎస్ పాదయాత్రతో మొదలు.. ఓడినా ఎక్కడా తగ్గలేదు!! చివరికి గెలిచి నిలిచాడు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రభావంతో, తాను ఎంతగా కష్టపడ్డప్పటికీ 2004 ఎన్నికల్లో కందికుంట రెండో స్థానానికి పరిమితం అయ్యారు. కాని ప్రజల అభిమానం వల్ల 40 వేల ఓట్ల సంపాదించారు. ఆ ఎన్నికల్లో

ప్రజా సేవకు అంకితమైన యువ నాయకుడు.. ఒక సామాన్య రైతుగా రాజకీయాల్లోకి!

కందికుంట వెంకట ప్రసాద్, 2001లో రాజకీయాల్లోకి ప్రవేశించిన యువ నాయకుడు, తన రాజకీయ ప్రస్థానంలో ప్రజల సేవకు అంకితమై ఉన్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన, ఫైర్ బ్రాండ్ నాయకుడు పరిటాల రవి

‘ కందికుంట‌ ‘ కు క‌దిరి ప్ర‌భంజ‌నం.. స్నేహ‌శీలికి 25 ఏళ్లుగా ప్ర‌జ‌ల నీరాజనం..!

జ‌నం – జ‌యం.. ఈ రెండు సాధించాలంటే చాలా క‌ష్ట‌ప‌డాలి. జ‌నాల మ‌న‌సులు దోచుకునేందుకు.. జ‌నం అభిమ‌తాన్ని సొంతం చేసుకునేందుకు కూడా.. నాయ‌కుల‌కు ఎంతో ఓర్పు, నేర్పు.. అంత‌కుమించిన స్నేహ శీల‌త చాలా చాలా

2024.. దేశ రాజకీయాల్ని ఎలా మార్చింది!!? ఇవిగోండి కొన్ని ముఖ్యమైన సంఘటనలు..

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 2025 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఈ క్రమంలో గతేడాది చోటు చేసుకున్న ముఖ్య ఘట్టాలు.. 2024లో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం, జార్ఖండ్ సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు: దేశంలోనే ధనిక సీఎం!!

చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 931 కోట్ల ఆస్తులతో దేశంలోనే ధనిక సీఎంగా నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, ఆస్థితో పాటు ఆయన కుటుంబం

‘ఏంటయ్యా మీరు!! ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో తెలియదు’: డిప్యూటీ సీఎమ్ అసహనం!!

అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై జరిగిన దాడి గురించి తెలిసిందే. ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయనను ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పరామర్శించి, దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రావడం ‘యాక్సిడెంటల్’గానే.. చేసిన సంస్కరణలు మాత్రం ‘శాశ్వతం!!

‘నేను యాక్సిడెంటల్‌ ప్రధాన మంత్రినే కాదు, యాక్సిడెంటల్‌ ఆర్థికశాఖ మంత్రిని కూడా’’ అంటూ మన్మోహన్‌ సింగ్‌ ఓ సందర్భంలో చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుకు వస్తాయి. తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ఎప్పుడూ మన్మోహన్ అనుకోలదట!

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)