Politics

ఈ కేసులో మిథున్ రెడ్డి నిర్దోషిగా బయటికొస్తాడు: పెద్దిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి అరెస్టును వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. తన

అసాంఘిక శక్తులకు మద్దతు నేరమే!!: డిప్యూటీ సీఎమ్ పవన్ కల్యాణ్

🔸 జనం భయపడేలా మాట్లాడే వాళ్లను గుర్తించాలి🔸 చట్టం ముందు ఎవరూ మినహాయింపుకాదు🔸 పోలీసులకు ఇప్పటికే స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసాంఘిక ధోరణులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బెట్టింగ్‌ మృతులకు విగ్రహాలా? జగన్‌పై షర్మిల విమర్శ!

ఏపీ మాజీ సీఎం జగన్ నిర్వహించిన బల ప్రదర్శనపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్రంగా స్పందించారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బల ప్రదర్శనల పేరిట ప్రజల

అంబటి రాంబాబుపై పోలీస్ కేసు: బారికేడ్లు తొక్కి వాగ్వాదం, దాడి ఆరోపణలు

మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా బుధవారం పల్నాడు సరిహద్దులోని కొర్రపాడు చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల వాహన నియంత్రణకు అభ్యంతరం చెప్పిన అంబటి రాంబాబు, తన సోదరుడు మురళితో కలిసి బారికేడ్లను

ఫార్ములా-ఈ కేసు: 8 గంటల పాటు కేటీఆర్‌ విచారణ, ఫోన్ అప్పగించాలని ఆదేశం

ఫార్ములా ఈ–కార్‌ రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు విచారణ పూర్తి చేశారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కేటీఆర్‌ను ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. విచారణ సందర్భంగా

“ఏసీబీ విచారణపై కేటీఆర్ హంగామా ఎందుకు?” – మంత్రి పొంగులేటి

బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏసీబీ విచారణకు అంత హంగామా అవసరమా? ప్రభుత్వంగా మా ప్రమేయం ఏమీ ఉండదు. ఏసీబీ

‘‘ప్రశ్నించడం మానేది లేదు… లై డిటెక్టర్‌కు రెడీ’’ – ఏసీబీ విచారణకు ముందు కేటీఆర్‌

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న సందర్భంగా BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మీడియాతో స్పందించారు. ‘‘చట్టాలపై, న్యాయవ్యవస్థపై నాకున్న గౌరవం మారదు. ఇప్పటివరకు మూడుసార్లు పిలిచారు, ఇంకెన్నిసార్లు పిలిచినా

సీఎం కావాలనే ఆశ లేదు.. కేసీఆర్‌నే సీఎం అభ్యర్థి!!: కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ దేశ దరిద్రాలకు కారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఆరోపించారు. రాబోయే 30 ఏళ్లలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయని జోస్యం చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు

చంద్రబాబు కుట్రలు బట్టబయలు? అరెస్టులపై అంబటి రాంబాబు షాకింగ్ ఆరోపణలు!

వైఎస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏప్రిల్ 22, 2025న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు రాష్ట్రంలో అవినీతి,

మిథున్ రెడ్డి సిట్ విచారణకు.. విజయసాయి ఆరోపణల నేపథ్యంలో కీలక పరిణామం!

వైఎస్ఆర్‌సీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఆయన శనివారం ఉదయం చేరుకుని

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)