Politics

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబు నామినేషన్.. అధికారికంగా అభ్యర్థిత్వ ప్రక్రియ!!

టీడీపీ, బీజేపీ మద్దతుతో నాగబాబు నామినేషన్ దాఖలు.. రిటర్నింగ్‌ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలు అందజేత.. అధికారికంగా అభ్యర్థిత్వ ప్రక్రియ!! ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు

‘సస్పెండ్ చేయించమంటారా?‘- నిమ్మలపై లోకేశ్ సరదా వ్యాఖ్యలు!!

జ్వరంతో ఉన్నప్పటికీ కాన్యులా పెట్టుకుని అసెంబ్లీకి హాజరైన మంత్రి నిమ్మల.. విశ్రాంతి తీసుకోకపోతే సస్పెండ్ చేస్తానంటూ లోకేశ్‌ సరదా సంభాషణ!! ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న

టీచర్లకు సీనియారిటీ జాబితా, బదిలీల కోసం ప్రత్యేక చట్టం – నారా లోకేశ్

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ప్రకటించనున్న ప్రభుత్వం… ‘వన్ క్లాస్ – వన్ టీచర్’ విధానాన్ని 10 వేల పాఠశాలలకు విస్తరిస్తామని మంత్రి లోకేశ్ టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందించడంతో పాటు,

విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండటం బాధాకరం.. సంస్కరిస్తాం!! – మంత్రి నారా లోకేష్

కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలపై శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించగా, మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని, వీటి వెనుక ర్యాగింగ్, ఒత్తిడి, ఫీజుల భారం వంటి సమస్యలు

ప్రతిపక్ష హోదాపై అసత్య ప్రచారం: జగన్‌ వ్యాఖ్యలపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కౌంటర్

ప్రతిపక్ష హోదాపై వైకాపా ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. బుధవారం శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ‘‘ప్రతిపక్ష హోదా విషయంలో జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు.

‘తల్లికి వందనం’ పథకానికి భారీ కేటాయింపు.. మే నెలలో అమలు చేస్తాం: లోకేశ్

విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో మాట్లాడిన ఆయన, ఈ పథకానికి రూ.9407 కోట్లు కేటాయించామని ప్రకటించారు. ‘‘గత ప్రభుత్వ

ఏపీలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ – టీడీపీ సస్పెన్స్.. జనసేన నుంచి నాగబాబు ఫైనల్!?

ఏపీ శాసనమండలి ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో నాలుగు స్థానాలు టీడీపీకి, ఒకటి జనసేనకు కేటాయించనున్నట్లు సమాచారం. జనసేన తరఫున నాగబాబు ఎంపిక ఆల్మోస్ట్ ఫైనల్ కాగా, టీడీపీ

ఉభయగోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఆధిక్యం!!

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి రౌండ్‌ ముగిసేసరికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 16,520 ఓట్లతో ముందంజలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు 5,815 ఓట్లు పొందారు. ఏలూరు

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు: కూటమికి స్పష్టమైన ఆధిక్యం!!

రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యం సాధించారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ 82,320 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం 2,41,873 ఓట్లు

“జనసేన ఆవిర్భావ సభ –కార్యకర్తలకు ఇది ఒక పెద్ద పండుగ!!”- మంత్రి నాదెండ్ల

జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఈ నెల 14న పిఠాపురంలో నిర్వహించనున్నారు. పార్టీ పీఏసీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో షష్టపడి పార్టీ విజయానికి కృషి చేసిన

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)