Politics

స్పా సెంటర్ వివాదం – వడిత్యా సోమశంకర్ నాయక్‌పై వైకాపా వేటు!!

స్పా సెంటర్‌లో మహిళతో దొరికిన వీడియోలు వైరల్ కావడంతో వైఎస్సార్సీపీ నేత వడిత్యా సోమశంకర్ నాయక్ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఈ ఘటనపై స్పందిస్తూ ‘నా రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. మీరే దీనికి

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం – 11 నిమిషాల్లోనే బయటకు వెళ్లిన వైఎస్సార్సీపీ!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. అనర్హత వేటు తప్పించుకునేందుకు అసెంబ్లీకి వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సభ ప్రారంభమైన 11 నిమిషాలకే బయటకు వెళ్లిపోయారు. సభ ప్రారంభమైన వెంటనే గవర్నర్

ఏపీ అసెంబ్లీలో మీడియాపై ఆంక్షలు: కురసాల కన్నబాబు ఆగ్రహం!

అమరావతి, ఫిబ్రవరి 26: ఏపీ అసెంబ్లీ సమావేశాలను కవరేజీకి వెళ్లిన కొన్ని టీవీ చానెళ్లను అనుమతించకపోవడంపై వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించే మీడియాను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని

ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకెళ్లాలి!! – పవన్‌ కల్యాణ్‌ వ్యంగ్య వ్యాఖ్యలు

ప్రతిపక్ష హోదా విషయంలో వైఎస్సార్‌సీపీ చేస్తున్న డిమాండ్‌పై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యంగ్యంగా స్పందించారు. అసెంబ్లీలో అధికార టీడీపీ తర్వాత జనసేన రెండో అతిపెద్ద పార్టీగా ఉందని, అలాంటప్పుడు ప్రతిపక్ష

“వాళ్లు రెచ్చగొట్టినా సంయమనం పాటించండి!!” – ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం

అమరావతి, ఫిబ్రవరి 25: అసెంబ్లీలో వైఎస్సార్సీపీ సభ్యులు అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా, జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హుందాగా వ్యవహరించాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో పరిశీలనతో, గౌరవప్రదమైన భాషతో ప్రజా

ఢిల్లీ అసెంబ్లీలో తొలిసారి మహిళా ప్రతిపక్ష నేతగా అతిషి!!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఢిల్లీ మాజీ మంత్రి అతిషి అసెంబ్లీ ప్రతిపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో ఈ పదవి చేపట్టిన మొదటి మహిళా నేతగా చరిత్ర సృష్టించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మహిళా

వైసీపీ పాలనలో ఏపీ 50 ఏళ్లు వెనక్కు వెళ్లింది!!: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లలో 50 సంవత్సరాలు వెనుకబడి పోయిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ అహంకార ధోరణి, లెక్కలేనితనం కారణంగా ప్రజలు వైఎస్సార్‌సీపీని 11 సీట్లకు పరిమితం చేశారని, అయినా

‘మాది జగన్‌ సేన’ – వైఎస్సార్‌సీపీ నేత కన్నబాబు

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు రీజినల్ కోఆర్డినేటర్‌గా నియమితులైనందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, పార్టీ నేతలు,

ఏడు నెలల తర్వాత అసెంబ్లీకి జగన్‌! రేపటి గవర్నర్‌ ప్రసంగానికి హాజరు!?

ఏడు నెలల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ సమావేశానికి

థర్టీ ఈయర్స్ పృథ్వీ ఎక్స్‌లోకి.. 11 సార్లు నీళ్లు తాగండి! అంటూ సైటర్ షురూ!!

ప్రముఖ కమెడీయన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ థర్టీ ఈయర్స్ పృథ్వీ తాజాగా సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. గతంలో సినిమా వేడుకల వేదికగా రాజకీయాలపై కామెంట్స్ చేసి ట్రోలింగ్‌కు గురైన ఆయన, ఈసారి నేరుగా ఎక్స్‌ ఖాతా

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)