Special

చట్టం అందరికీ సమానమా? ఐఏఎస్ అధికారిణి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌కు కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో పోలీసులు ఏప్రిల్ 12న నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఇష్యూపై విద్యార్థులు, పర్యావరణవాదుల నిరసనల నేపథ్యంలో స్మితా ఒక

అనయ బంగర్ సంచలన వ్యాఖ్యలు: క్రికెట్‌లో అవకాశం లేక ఆత్మహత్య ఆలోచన వచ్చింది!

సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్, లింగ మార్పిడి తర్వాత క్రికెట్‌లో ఎదురైన సవాళ్లపై ‘లల్లాన్ టాప్’ ఇంటర్వ్యూలో బలమైన వ్యాఖ్యలు చేశారు. కొందరు క్రికెటర్లు తనకు నగ్న ఫొటోలు పంపమని అడిగారని, వేధింపులకు

గిరిజన మహిళల చిరునవ్వులు.. పవన్ కళ్యాణ్ చొరవతో చెప్పులు అందజేత!

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడు గ్రామంలో గిరిజన మహిళల ముఖాలపై చిరునవ్వులు చిందాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో 345 మంది గ్రామస్థులకు కొత్త చెప్పులు అందాయి. ఈ నెల

నటి అభినయ పెళ్లి.. హైదరాబాద్‌లో కార్తిక్‌తో ఏడడుగులు!

తెలుగు నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌కు చెందిన వి.కార్తిక్ (సన్నీ వర్మ)తో ఆమె జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్ సెంటర్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుక అట్టహాసంగా జరగ్గా, ఈ నెల 20న

సింగపూర్ చేరుకున్న పవన్.. కొడుకు చికిత్సపై డాక్టర్లతో సంప్రదింపులు!!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మంగళవారం అతని స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసి పవన్ సింగపూర్‌కు

గృహ హింస కేసు నుంచి బయటపడేందుకు హన్సిక ఫైట్.. హైకోర్టులో పిటిషన్!

నటి హన్సిక మోత్వానీ తనపై నమోదైన గృహ హింస కేసును రద్దు చేయాలంటూ బాంబే హైకోర్టు తలుపు తట్టారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సోదరుడి భార్య

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్‌ చార్జీలు తగ్గింపు!!

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) తీపి కబురు అందించింది. టోల్‌ చార్జీలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు అమల్లో ఉండనుంది.

మయన్మార్‌లో వరుస భూకంపాలు – భయంతో రోడ్లపైకి ప్రజలు

మయన్మార్‌లో భూకంపాల ఆగమాసపు పరిస్థితే నెలకొంది. ఆదివారం దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు

భయానక భూకంపం – మయన్మార్, థాయ్‌లాండ్‌లో 1000కుపైగా మృతి

శుక్రవారం మయన్మార్‌, థాయ్‌లాండ్‌లను తీవ్ర భూకంపాలు వణికించాయి. మయన్మార్ మిలిటరీ తెలిపిన వివరాల ప్రకారం, 1002 మంది మరణించగా, 2370 మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాక్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ భారీ

నారా లోకేశ్‌ చొరవతో నిరుపేదకు గుండె దానం

గుంటూరుకు చెందిన చెరుకూరి సుష్మ (47) బ్రెయిన్‌డెడ్‌ కావడంతో ఆమె కుటుంబం అవయవదానానికి అంగీకరించింది. జీవన్‌దాన్‌ ట్రస్టు సమన్వయంతో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయాన్ని వైద్యులు సేకరించారు. ఈ అవయవాలను గుంటూరు, విజయవాడ, తిరుపతి,

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)