
చట్టం అందరికీ సమానమా? ఐఏఎస్ అధికారిణి సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్కు కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో పోలీసులు ఏప్రిల్ 12న నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఇష్యూపై విద్యార్థులు, పర్యావరణవాదుల నిరసనల నేపథ్యంలో స్మితా ఒక





























