స్పోర్ట్స్

తెలుగోడి సత్తా చూపిన నితీశ్ కుమార్ రెడ్డి: ఆసీస్ గడ్డపై రికార్డు సెంటరీ!!

ఆస్ట్రేలియా గడ్డపై నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ప్రత్యేకమైన రికార్డు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. పేస్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు సంపాదించిన నితీశ్, ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెల్‌బోర్న్‌ టెస్టులో తన

నీయవ్వ అసలు దగ్గేదేలే!!: హాఫ్ సెంచరీతో నీతీష్ కుమార్ రెడ్డి!! బ్యాటుతో పుష్ప సిగ్నేచర్

ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు ఆటలో భారత్ కీలకంగా ఎదురు తిరిగింది. ఆసీస్ 474 పరుగుల భారీ స్కోర్‌కి సమాధానంగా, భారత జట్టు 275 పరుగుల

ఆసిస్ అభిమానులకు అంత అతి పనికాదు: బుమ్రా సతీమణి సంజనా గణేశన్

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)పై ఆసీస్ అభిమానులు మరోసారి అసభ్యంగా విమర్శలు గుప్పించారు. బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు కోహ్లీ ఔటైన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ సందర్భంగా

విరాట్ కోహ్లీ-కాన్‌స్టాస్ వాగ్వాదం: తప్పు ఎవరిది? తేలితే.. పక్కా పనిష్మెంట్!!

బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్, టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. 11వ ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌ తర్వాత బాల్‌ను తీసుకుని నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: నాలుగో టెస్టుకు భారత్‌లో మార్పు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో భారత్ ఒక కీలక మార్పుతో బరిలోకి దిగింది. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో, టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా

మనమడి విజయం.. తాతకి ఆనందం: నారా దేవాంశ్ ప్రపంచ రికార్డు!!

చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేవలం తొమ్మిదేళ్ల ప్రాయంలో, 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించి ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా గుర్తింపు పొందాడు.దేవాంశ్ 11 నిమిషాలు 59 సెకన్లలో ఈ పజిల్స్‌ను

ఆశ్విన్ లోటుని తీర్చేదెవరు? ఆ ముగ్గురిలో ఎవరు పేరు నిలబడెతారో చూడాలి!!

రవిచంద్రన్ అశ్విన్ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు టీమిండియా 65 టెస్టులు ఆడగా, వీటన్నింటిలో అశ్విన్‌ బరిలోకి దిగాడు. ఈ మధ్య కాలంలో అశ్విన్‌ విఫలమైన రెండు సిరీస్‌లలో (2012 ఇంగ్లండ్‌తో, 2024 న్యూజిలాండ్‌తో) తప్ప

అశ్విన్‌ రిటైర్మెంట్‌పై కపిల్ దేవ్ అసంతృప్తి!! భారత గడ్డపై గుడ్ బై చెప్పుంటే?

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ తగిన వీడ్కోలుకు అర్హుడని, ఇలాంటిది ఊహించలేదని దిగ్గజ క్రీడాకారుడు కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. “భారత క్రికెట్‌ దిగ్గజాల్లో ఒకరు (అశ్విన్‌) ఇలా ఆటను వదలడం షాక్‌కు గురి చేసింది.

అంతర్జాతీయ క్రికెట్‌కు అశ్విన్ వీడ్కోలు: భావోద్వేగాల సందడిలో జట్టు ఆటగాళ్ల వీడ్కోలు

టీమిండియా సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు (AUS vs IND) డ్రాగా ముగిసిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించిన అశ్విన్‌కి

భారత స్పిన్‌ ద్వయం: అశ్విన్‌-జడేజా

భారత స్పిన్‌ ద్వయం అంటే ఒకప్పుడు కుంబ్లే-హర్భజన్‌ జోడీ గుర్తుకొచ్చేది. వారిదీ ప్రత్యేకమైన స్ఫూర్తి. ఆ తర్వాత ఆ స్పాట్‌ దక్కించుకున్న అశ్విన్‌-జడేజా ద్వయం భారత స్పిన్‌శక్తికి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఈ ఇద్దరు

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)