టెక్నాలజీ

మేఘాలయ హనీమూన్ మర్డర్: సోనమ్‌దే మాస్టర్ ప్లాన్ అని పోలీసుల అనుమానం!

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీనే ప్రధాన సూత్రధారి అని ఇండోర్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహాను కేవలం పావుగా వాడుకుని, భర్త రాజా రఘువంశీ హత్యకు కుట్ర పన్నినట్లు

AI రాసేది అయితే.. చెప్పేది మనిషే!!: సత్య నాదెళ్ల సందేశం

AI రోజురోజుకీ టెక్ ఇండస్ట్రీని మార్చేస్తున్న ఈ యుగంలో, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. “బేసిక్స్ పక్కా ఉంటేనే ఈ రంగంలో నిలబడగలం” అని, సాఫ్ట్‌వేర్ రంగంలోకి అడుగుపెడుతున్న

మేఘాలయ మర్డర్ కేసు: భార్య సోనమ్ లొంగిపోయింది.. ముగ్గురు అరెస్ట్!

మధ్యప్రదేశ్‌కు చెందిన నవదంపతులు మేఘాలయలో హనీమూన్‌కు వెళ్లి అదృశ్యమైన 18 రోజుల తర్వాత కేసులో కీలక పురోగతి సాధించారు. భర్త రాజా రఘువంశీ మృతదేహం వీ సాంగ్‌డాంగ్ జలపాతం దిగువన గొంగలిలో గత సోమవారం

iOS 26లో 10 కొత్త ఫీచర్లు.. మీ ఫోన్ కాస్తా కంప్యూటర్ అవుతుంది!

Apple డెవలపర్ కాన్ఫరెన్స్ WWDC 2025 జూన్ 9న ప్రారంభం అవుతుంది. ఇందులో iOS 26కి సంబంధించిన పలు కొత్త ఫీచర్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యమైనది — Liquid Glass అనే

ఇప్పటికీ నాకంటూ సంపాదన లేదు! ఆమీర్ ఖాన్ కూతురి ఆవేదన!?

బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 25 ఏళ్లు దాటినా సంపాదన లేనందుకు బాధపడుతున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు తనపై ఎంతో ఖర్చు చేశారని అన్నారు. అయితే,

పహల్గాం ఉగ్రదాడి: ఎన్‌ఐఏ దర్యాప్తు, భద్రతా బలగాల ముమ్మర తనిఖీలు!

పహల్గాం ఉగ్రదాడిపై భారత భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ కేసును అధికారికంగా తీసుకుంది. అయితే, దాడి

పహల్గామ్ దాడి: సౌరవ్ గంగూలీ వ్యాక్యలు.. పాక్ తో క్రికెట్ సంబంధాలు వద్దు!

పహల్గామ్ ఉగ్రదాడి భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. దీంతో, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలను

మద్యం కుంభకోణం: సజ్జల శ్రీధర్‌రెడ్డికి రిమాండ్, జైలుకు తరలింపు!

మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డికి ఏసీబీ కోర్టు మే 6 వరకు రిమాండ్ విధించింది. సిట్ అధికారులు ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని శ్రీధర్‌రెడ్డి ఈ

పహల్గాం నరమేధం: హిందువులను లక్ష్యంగా చేసిన ఉగ్రదాడి.. కామాక్షి కన్నీటి కథ!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిని హిందువులను

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)