
మేఘాలయ హనీమూన్ మర్డర్: సోనమ్దే మాస్టర్ ప్లాన్ అని పోలీసుల అనుమానం!
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీనే ప్రధాన సూత్రధారి అని ఇండోర్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహాను కేవలం పావుగా వాడుకుని, భర్త రాజా రఘువంశీ హత్యకు కుట్ర పన్నినట్లు





























