Trending News

కామారెడ్డిని కకావికలం చేసిన భారీ వర్షాలు.. మునిగిన గ్రామాలు, రోడ్లు!

బుధవారం కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇళ్లు, రోడ్లు, రైల్వే ట్రాక్‌లు ధ్వంసమయ్యాయి. వాగులు పొంగిపొర్లడంతో ఇద్దరు మృతిచెందారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి ప్రజలను కాపాడాయి. కామారెడ్డిలో

ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన గ్రామాలు, వంతెనలు!

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, మేఘ విస్ఫోటంతో పరిస్థితులు తీవ్రంగా మారాయి. చాలా గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. వందలాది రోడ్లు మూసుకుపోయాయి. ప్రజలు, జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు

రాహుల్ గాంధీ చేతి మీదగా ‘మౌంటైన్ మ్యాన్’ కుటుంబానికి పక్కా ఇల్లు!

బిహార్‌కు చెందిన ‘మౌంటైన్ మ్యాన్’ దశరథ్ మాంఝీ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇంటిని నిర్మించి ఇచ్చారు. గయలో మాంఝీ కుమారుడు భగీరథ్ మాంఝీ ఉంటున్న ఇంట్లో ఇటీవల రాహుల్ గాంధీ పర్యటించారు.

భారత నావికాదళానికి రెండు కొత్త నౌకలు.. హిందూ మహాసముద్రంలో మరింత బలం!

భారత నౌకాదళం మరింత బలోపేతమైంది. పూర్తిగా దేశీయంగా నిర్మించిన రెండు స్టెల్త్ యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్ ఉదయగిరి, ఐఎన్‌ఎస్ హిమగిరి విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. వీటిని ప్రాజెక్ట్ 17 ఆల్ఫా (P-17A)లో భాగంగా నిర్మించారు. ఈ

దసరా, దీపావళి రద్దీకి దక్షిణ మధ్య రైల్వే 22 ప్రత్యేక రైళ్లు!

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని మొత్తం 22

ఒక్క వాక్యంతోనే వీడియో: సరికొత్త AI టూల్ ‘వన్-క్లిక్ స్టోరీ’తో క్రియేషన్ ఇక ఈజీ!

వీడియోలు తయారు చేయడం ఇప్పుడెంత సులభమైపోయిందో చూస్తున్నాం. కానీ, ఒకే ఒక్క వాక్యాన్ని రాసి మొత్తం 60 సెకన్ల వీడియోగా మార్చే టెక్నాలజీ గురించి ఎప్పుడైనా విన్నారా? ‘వన్-క్లిక్ స్టోరీ’ అనే కొత్త AI

భూకంపం, తుఫానుల ముందే జంతువులకు తెలిసిపోతుందా? శాస్త్రవేత్తల మాటేంటి?

చాలామంది జంతువులు భూకంపం, తుఫాను లాంటివి రాబోయే ముందు వింతగా ప్రవర్తించడం గురించి వినే ఉంటాం. ఒకప్పుడు ఇదంతా కేవలం అపోహ, కట్టుకథ అనుకునేవారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి, ఇందులో నిజం ఉందని

గచ్చిబౌలిలో 50 అంతస్తుల యూనిటీ మాల్‌.. రూ.1500 కోట్లతో భారీ నిర్మాణం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 5.16 ఎకరాల స్థలంలో ఒక భారీ నిర్మాణం మొదలుకానుంది. 50 అంతస్తులతో యూనిటీ మాల్‌ పేరిట ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సుమారు రూ.1,500 కోట్లు ఖర్చుతో ఈ

హ్యాపీ బర్త్ డే: నటుడు సోనూసూద్ సేవలకు సీఎం చంద్రబాబు ప్రశంసలు!

హైదరాబాద్-డైలీడిస్కవర్: బుధవారం, జూలై 30, 2025 తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే నటుడు, రియల్ హీరో సోనూసూద్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ

జమ్మూకశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్! పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులేనా?

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. శ్రీనగర్‌లోని దాచిగమ్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని చినార్‌ కోర్‌ వెల్లడించింది.

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)