Latest News & Article

Day: December 26, 2024

Politics

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత: 7 రోజుల పాటు సంతాప దినాలు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (91) గురువారం రాత్రి దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం నేపథ్యంలో కేంద్ర

వాతావరణ వార్తలు

డెంటిస్ట్‌ నుంచి ఐఏఎస్‌ ఆ తర్వాత టీచర్‌!! తనూ జైన్‌ ప్రేరణ కలిగించే జర్నీ!!

ఢిల్లీకి చెందిన తనూ జైన్‌ తన పట్టుదలతో సాధించిన విజయాలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తాయి. డెంటల్‌ సర్జరీ చదివిన ఆమె, అనంతరం ఐఏఎస్‌ కావాలని నిర్ణయించుకుంది. మూడు ప్రయత్నాల తర్వాత, 2014లో ఆల్‌

Politics

కావాలనుకుంటే సీఎం అయ్యేవాడిని!! కానీ.. సోనూ సూద్‌ భావోద్వేగ స్పందన

బాలీవుడ్‌ నటుడు, ప్రజల కోసం సేవ చేసే వ్యక్తిగా పేరొందిన సోనూ సూద్‌ కీలక విషయాలు వెల్లడించారు. రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి వరకు అవకాశాలు వచ్చినా, వాటిని తాను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. ఇటీవల

స్పోర్ట్స్

విరాట్ కోహ్లీ-కాన్‌స్టాస్ వాగ్వాదం: తప్పు ఎవరిది? తేలితే.. పక్కా పనిష్మెంట్!!

బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్, టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. 11వ ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌ తర్వాత బాల్‌ను తీసుకుని నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌

సినిమా

టిక్కట్టు ధరలు.. బెనిఫిట్ షోలు మాకు చిన్న విషయం.. పరిశ్రమ అభివృద్దే లక్ష్యం: దిల్ రాజు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చించారు. దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ, “తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మరియు

సినిమా

సినిమా పెద్దలతో సీఎమ్ రేవంత్ రెడ్డి: పలు కీలక నిర్ణయాలు!

సినిమా పరిశ్రమకు ప్రాధాన్యమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సినీ పెద్దలతో భేటీ అనంతరం, ఆయన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పరిశ్రమకు కొత్త దిశానిర్దేశంగా నిలిచాయి.

సినిమా

ఈ ఏడాదంతా పరభాషా చిత్రాల జోరు.. కొన్ని హిట్టు.. కొన్ని ఫట్!!

తెలుగు సినీ ప్రేక్షకులు భాషతో పని లేదు. కథ బాగుండి, వినోదం పంచితే ఎలాంటి అనువాద చిత్రాలనైనా ఆహ్వానిస్తారు. పాన్‌ ఇండియా ట్రెండ్‌ నేపథ్యంలో అనువాద చిత్రాల సంఖ్య రెండు రెట్లు పెరిగింది. ఈ

Special

టీటీడీ డైరీలు వచ్చేశాయ్.. క్యాలెండర్లు, డైరీలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి!!

తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) శ్రీవారి భక్తులకు శుభవార్త ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు మరియు డైరీలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఇప్పటి

స్పోర్ట్స్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: నాలుగో టెస్టుకు భారత్‌లో మార్పు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో భారత్ ఒక కీలక మార్పుతో బరిలోకి దిగింది. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో, టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా

వాతావరణ వార్తలు

అల్పపీడనం: రైతులకు తీవ్ర నష్టాలు.. పంటలు దెబ్బతిన్న వైనం!!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు తీవ్ర కష్టాల పాలవుతున్నారు. గత రెండు రోజులుగా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో, ఆకాశం మేఘావృతమై ఉండడంతో కర్షకులు కలవరపడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఖరీఫ్‌