Latest News & Article

Day: December 31, 2024

Politics

క‌దిరికి కందికుంట‌కు ల‌క్కీ ఇయ‌ర్ 2024!! ఎమ్మెల్యేగా గెల‌వ‌డం.. కూట‌మి ప్ర‌భుత్వం భారీమెజారిటీతో అధికారంలోకి!!

క‌దిరి ప్ర‌జ‌ల‌కు కందికుంట‌కు 2024 ల‌క్కీ ఇయ‌ర్‌. గ‌తంలో కందికుంట గెలిచిన‌ప్పుడు ప్ర‌భుత్వం అధికారంలో లేదు.. కందికుంట ఓడిన‌ప్పుడు పైన ప్ర‌భుత్వం ఉండేది. అయితే క‌దిరి ప్ర‌జ‌ల‌తో పాటు కందికుంట‌కు 2024లో ల‌క్కీ ఇయ‌ర్

Politics

అడుగ‌డుగునా.. బాస‌ట‌గా నిలిచిన ధ‌ర్మ‌ప‌త్ని య‌శోదాదేవి!! అందరికీ ఆమె ‘అమ్మే!!’

కందికుంట రాజకీయం పటిష్ఠంగా నిలవడానికి అడుగడుగునా బాసటగా నిలిచిన వ్యక్తి ఆయన ధర్మపత్ని యశోదాదేవి. భర్త అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో ఆమె కూడా ప్రజల మధ్యకు వెళ్లారు. ఇంటింటికీ తిరిగి,

Politics

2014, 2019 సంక్లిష్ట పరిస్థితులను దాటుకుని తిరిగి మళ్లీ జెండా ఎగరేశాడు!!

2014, 2019 వరుస పరాజయాలు కందికుంటను చుట్టుముట్టినా, ఆయన ఎక్కడా రాజీపడలేదు. రాజకీయ ప్రత్యర్థుల ఒత్తిళ్లు, పొరుగు పార్టీల నుంచి వచ్చిన ఆహ్వానాలు, కేసులు వంటి విపరీత పరిస్థితుల్లోనూ ఆయన తల వంచలేదు. న్యాయపోరాటాల్లో

Politics

వైఎస్ పాదయాత్రతో మొదలు.. ఓడినా ఎక్కడా తగ్గలేదు!! చివరికి గెలిచి నిలిచాడు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రభావంతో, తాను ఎంతగా కష్టపడ్డప్పటికీ 2004 ఎన్నికల్లో కందికుంట రెండో స్థానానికి పరిమితం అయ్యారు. కాని ప్రజల అభిమానం వల్ల 40 వేల ఓట్ల సంపాదించారు. ఆ ఎన్నికల్లో

Politics

ప్రజా సేవకు అంకితమైన యువ నాయకుడు.. ఒక సామాన్య రైతుగా రాజకీయాల్లోకి!

కందికుంట వెంకట ప్రసాద్, 2001లో రాజకీయాల్లోకి ప్రవేశించిన యువ నాయకుడు, తన రాజకీయ ప్రస్థానంలో ప్రజల సేవకు అంకితమై ఉన్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన, ఫైర్ బ్రాండ్ నాయకుడు పరిటాల రవి

Politics

‘ కందికుంట‌ ‘ కు క‌దిరి ప్ర‌భంజ‌నం.. స్నేహ‌శీలికి 25 ఏళ్లుగా ప్ర‌జ‌ల నీరాజనం..!

జ‌నం – జ‌యం.. ఈ రెండు సాధించాలంటే చాలా క‌ష్ట‌ప‌డాలి. జ‌నాల మ‌న‌సులు దోచుకునేందుకు.. జ‌నం అభిమ‌తాన్ని సొంతం చేసుకునేందుకు కూడా.. నాయ‌కుల‌కు ఎంతో ఓర్పు, నేర్పు.. అంత‌కుమించిన స్నేహ శీల‌త చాలా చాలా

స్పోర్ట్స్

రోహిత్ శర్మ..టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారా? అవుననే.. విశ్లేషకులు చెబుతున్నారు!!

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ అనంతరం, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? ఆస్ట్రేలియాతో సిడ్నీ మ్యాచ్‌ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడా? క్రికెట్ వర్గాల్లో ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.

వాతావరణ వార్తలు

యెమెన్‌లో భారతీయ నర్సుకి ఉరి శిక్ష: ఆమెకి క్షమాభిక్ష దొరుకుతుందా?

2017 నుంచి యెమెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రియాకు, 2018లో అక్కడి సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. యెమెన్ జాతీయుడి హత్య కేసులో దోషిగా నిర్దారణ అయి, ఉరిశిక్షకు గురైన భారతీయ నర్సు నిమిషా ప్రియాకి

ఇంటర్నేషనల్

2025 సంవత్సరానికి ప్రపంచ జనాభా 809 కోట్లు!! సెకన్ కి ఎంత మంది పుడుతున్నారో!!?

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సరం 2025 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా జనాభా బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2025 నూతన సంవత్సరం తొలిరోజునాటికి ప్రపంచ జనాభా 809 కోట్లకు

Politics

2024.. దేశ రాజకీయాల్ని ఎలా మార్చింది!!? ఇవిగోండి కొన్ని ముఖ్యమైన సంఘటనలు..

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 2025 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఈ క్రమంలో గతేడాది చోటు చేసుకున్న ముఖ్య ఘట్టాలు.. 2024లో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం, జార్ఖండ్ సీఎం