Latest News & Article

Day: January 23, 2025

Politics

దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణంలో తెలంగాణ సరికొత్త రికార్డు!!

తెలంగాణ రాష్ట్రం ప్రపంచ ఆర్థిక ఫోరంలో కీలక ఒప్పందాలతో చరిత్ర సృష్టించింది. దావోస్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి సుమారు రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను

సినిమా

సిల్క్ స్మిత: ఏఐతో రూపందించిన కొత్త లుక్ వైరల్.. మీరూ ఓ లుక్కేసేయండి!!

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో పరిచయం అక్కర్లేని పేరు సిల్క్ స్మిత. ఆమె ఒకవేళ ఈతరంలో పుడితే, ఇప్పటి ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో చేస్తే ఆమె లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)

సినిమా

‘లైలా’ మూవీ: ఈ హీరోని తన తండ్రే గుర్తు పెట్టలేదంటా!! మరి, మీరూ?

తన తాజా చిత్రం ‘లైలా’లో లేడీ గెటప్లో నటిస్తున్నాడు కథానాయకుడు విశ్వక్‌సేన్. ఈ చిత్రం రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందుతోంది మరియు సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ

ఎడ్యుకేషన్

నార్నూర్ మండలంలో విషాదం: 14 సంవత్సరాల బాలుడు కుప్పకూలి మృతి

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థి బన్నీ (14) ఖోఖో ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ ఘటన గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఆటలు

సినిమా

తమిళ హీరోల ఏఐ వీడియో మీరు చూశారా? అప్పడలా.. ఇప్పుడిలా!!

తమిళ సినీ ప్రముఖులు రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్.. వంటి హీరోల “యంగ్ లుక్” మరియు “ప్రస్తుతం ఉన్న లుక్”ల మధ్య పోలికలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్

Politics

మంత్రి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిసిన డిప్యూటీ సీఎమ్ పవన్ కళ్యాణ్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్, మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నరా లోకేశ్ గారికి.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

సినిమా

సినిమాల ద్వారా వచ్చే డబ్బు మాత్రమే నేను తీసుకుంటాను!!: తమన్

“సినిమాల ద్వారా వచ్చే డబ్బు మాత్రమే నేను తీసుకుంటాను,” అంటూ ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తన మనసులోని మాటను పంచుకున్నారు. క్రికెట్, ఇతర షోల ద్వారా వచ్చిన సంపాదనను పూర్తిగా ట్రస్టులకు, ఓల్డేజ్

Special

మహా కుంభమేళా 2025: ఇప్పటివరకు 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు!!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా 2025తో కళకళలాడుతోంది. త్రివేణి సంగమంలో దేశ,విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో ఇప్పటివరకు 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్‌ప్రదేశ్

Breaking News

అదిరిపోయిన ఆలోచన: ఇంట్లో ఏక్వేరియంతో మెట్లు, వీడియో వైరల్!!

సముద్రంలో ఇల్లు కట్టుకున్న అనుభూతిని ఇస్తున్న ఈ సరికొత్త ఇంటీరియర్ డిజైన్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంట్లో మెట్ల కింద లేదా పక్కనే ఏక్వేరియం సెటప్ చేయడంతో ఇంటి అందం అమోఘంగా మారింది. ఇలాంటి

Politics

ఏపీలో టైర్ తయారీ యూనిట్‌పై ఆలోచన: దావోస్‌లో నారా లోకేష్ చర్చ!!

టైర్ల తయారీలో ప్రపంచస్థాయిలో అగ్రగామి సంస్థగా ఉన్న అపోలో టైర్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ కన్వర్‌తో మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్‌లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న