Latest News & Article

Day: February 25, 2025

Politics

జగన్ అసెంబ్లీ హాజరు అటెండెన్స్ కోసమేనా? – పురంధేశ్వరి వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభకు వచ్చి కేవలం కొద్ది నిమిషాలే ఉండి వెళ్లిపోవడంపై అధికారపక్షం మండిపడుతోంది. ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి

లైఫ్ స్టైల్

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం – ముగ్గురు భక్తుల మృతి!

అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి సందర్భంగా వై.కోట నుంచి పాదయాత్రగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు దాడి చేయడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు

Politics

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు: 24 మందికి సుప్రీంలో ఊరట.. షరతులతో బెయిల్!

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్‌ సహా 24 మందికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం విచారణకు

లైఫ్ స్టైల్

విద్యార్థులతో మమేకమైన నన్నయ వీసీ ప్రసన్న శ్రీ.. విద్యార్థులతో కలిసి భోజనం!!

ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసన్న శ్రీ విద్యార్థులతో మమేకమయ్యారు. ఇటీవలే ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన ఆమె సోమవారం వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, గదులను పరిశీలించి, భోజనం

లైఫ్ స్టైల్

భూకబ్జా కేసు: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో ఎదురుదెబ్బ!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై భూకబ్జా ఆరోపణలతో మరో కేసు నమోదైంది. గన్నవరం గాంధీ బొమ్మ సెంటరులో రూ.10 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలతో బాధితులు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు

స్పోర్ట్స్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: పాకిస్థాన్‌కు షాక్! లీగ్ దశలోనే నిష్క్రమణ

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య జట్టు పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాక్, రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. సోమవారం న్యూజిలాండ్ చేతిలో

Special

ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ రెస్క్యూ: అత్యాధునిక కెమెరాల వినియోగం!!

శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్‌ఎల్‌బిసి) టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని సహాయక చర్యలు చేపడుతున్నామని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బి. సంతోష్ తెలిపారు. ప్రస్తుతం

Special

నెట్ యాక్సెస్ బంద్!!: ప్రజాస్వామ్య దేశాలల్లో మన దేశంలో ఎక్కువ సార్లు!

భారతదేశంలో 2024 లో 84 సార్లు ఇంటర్నెట్ నిలిపివేశారు. ప్రజాస్వామ్య దేశాలలో ఇది చాలా ఎక్కువ. ఒక్క మయన్మార్ మినహా మరే దేశంలోనూ ఇంతలా ఇంటర్నెట్ షట్‌డౌన్ చేయలేదు. చాలా షట్‌డౌన్‌లు నిరసనలు, మత

లైఫ్ స్టైల్

బోట్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు!! బోట్ అల్టిమా.. బోట్ అల్టిమా ఎంబర్

భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు విడుదల చేసింది. వీటి పేరు అల్టిమా ప్రైమ్, అల్టిమా ఎంబర్. రెండింటి ధర రూ. 1,899. బ్లూటూత్ కాలింగ్, ఫిట్‌నెస్ ట్రాకింగ్, లాంగ్ బ్యాటరీ

లైఫ్ స్టైల్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ప్రత్యేక దర్యాప్తు!!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ చేపట్టనుంది. పోలీసు సీనియర్ అధికారి నేతృత్వంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్