
జగన్ అసెంబ్లీ హాజరు అటెండెన్స్ కోసమేనా? – పురంధేశ్వరి వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభకు వచ్చి కేవలం కొద్ది నిమిషాలే ఉండి వెళ్లిపోవడంపై అధికారపక్షం మండిపడుతోంది. ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి









