Latest News & Article

Day: February 27, 2025

Special

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం: రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. పైకప్పు కూలిన ప్రదేశంలో బండరాళ్లు, బురద,

స్పోర్ట్స్

ఆసియా కప్ 2025: భారత్ vs పాకిస్థాన్ తలపడే అవకాశం మూడు సార్లు! రచ్చ రచ్చే!!

క్రికెట్ ప్రేమికులకో గుడ్ న్యూస్. ఈ ఏడాది ఆసియా కప్ లో భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ మూడుసార్లు జరగొచ్చు. సెప్టెంబర్ రెండో వారం నుంచి నాలుగో వారం వరకు టీ20 ఫార్మాట్ లో

సినిమా

నాని ‘ది ప్యారడైజ్’ గ్లోబల్ హైప్ – స్పానిష్‌లో డబ్బింగ్ చెప్పనున్న తొలి భారతీయ నటుడు

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం మార్చి 3న గ్లింప్స్ రిలీజ్ కానుంది. ఆసక్తికరంగా, ఈ గ్లింప్స్ 8 భాషల్లో విడుదల

లైఫ్ స్టైల్

పోలీసులు 7 గంటలుగా విచారిస్తున్నా.. పోసాని సహకరించడం లేదు!?

సినీ నటుడు పోసాని కృష్ణమురళి పై అనుచిత వ్యాఖ్యల కేసు నమోదైంది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసిన పోలీసులు, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోసాని స్టేట్‌మెంట్ రికార్డు చేసిన

లైఫ్ స్టైల్

గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసులు నోటీసులు!?

వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు వెళ్లారు. సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదు కాగా, పోలీసులు సెక్షన్ 35(3) కింద నోటీసులు అందజేశారు.

బిజినెస్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా ఏపీ బడ్జెట్ 2025-26

ఏపీ ప్రభుత్వం శుక్రవారం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్‌లో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. రూ. 3.20 లక్షల కోట్ల మేర బడ్జెట్‌ను శాసనసభలో మంత్రి పయ్యావుల

Politics

పోలీసుల సైలెంట్ మూవ్: ఇంటి నుంచి పోసాని పికప్! తర్వాత ఎవరు!!?

ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ ఇంటి తలుపు ఏపీ పోలీసులు బుధవారం రాత్రి తట్టారు. ముందుగా అరెస్ట్ నోటీసును అందజేయగా, ఆయన భార్య నిరాకరించడంతో కేసు వివరాలు చెప్పి కారెక్కించారు. ఎన్నికల ముందు,

లైఫ్ స్టైల్

చదువుతో ఫుట్‌పాత్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్‌కు!

మహారాష్ట్రకు చెందిన లక్ష్మణ్ రావు టీ అమ్ముతూనే పట్టుదలతో చదివారు. 40 ఏళ్ల వయసులో 12వ తరగతి, 50 ఏళ్లకు బీఏ, 63 ఏళ్లకు ఎంఏ పూర్తి చేశారు. 25 పుస్తకాలు రాసి ఫుట్‌పాత్

Politics

అసెంబ్లీలో రిక్లైనర్ కుర్చీలు: సభలోనే కునుకు తీయొచ్చు!

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యు.టి. ఖాదర్ ఎమ్మెల్యేలకు సౌకర్యవంతమైన నిద్ర సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే ఎమ్మెల్యేలు మధ్యాహ్నం భోజనం తర్వాత కునుకు తీసేందుకు 15 రిక్లైనర్ కుర్చీలు అందుబాటులో ఉంచుతున్నారు.

లైఫ్ స్టైల్

ఇల్లు కట్టేవారికి గుడ్ న్యూస్: ఫుడ్ వేస్ట్‌తో మరింత పటిష్టమైన కాంక్రీట్!

ఇల్లు కట్టేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఇల్లు కట్టడం మరింత సులువు, పటిష్టంగా మారనుంది. ఐఐటీ ఇండోర్ పరిశోధనతో ఆహార వ్యర్థాలతో రెట్టింపు బలం కలిగిన కాంక్రీట్ తయారీ సాధ్యమవుతుంది. కాంక్రీట్‌లో ఉండే ఈ-కొలి