
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం: రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. పైకప్పు కూలిన ప్రదేశంలో బండరాళ్లు, బురద,









