Latest News & Article

Day: April 26, 2025

Special

రష్మీకి అనారోగ్యం.. శస్త్రచికిత్స తర్వాత ఏం చేస్తోంతో తెలుసా!?

యాంకర్ రష్మీ గౌతమ్ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడింది. రక్తస్రావం, భుజం నొప్పి సమస్యలు తలెత్తాయి. అయితే, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌ను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఏప్రిల్ 18న ఆపరేషన్ జరిగిందని రష్మీ సోషల్ మీడియాలో

టెక్నాలజీ

పహల్గామ్ దాడి: సౌరవ్ గంగూలీ వ్యాక్యలు.. పాక్ తో క్రికెట్ సంబంధాలు వద్దు!

పహల్గామ్ ఉగ్రదాడి భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. దీంతో, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలను

Politics

సీఎం కావాలనే ఆశ లేదు.. కేసీఆర్‌నే సీఎం అభ్యర్థి!!: కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ దేశ దరిద్రాలకు కారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఆరోపించారు. రాబోయే 30 ఏళ్లలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయని జోస్యం చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు

టెక్నాలజీ

మద్యం కుంభకోణం: సజ్జల శ్రీధర్‌రెడ్డికి రిమాండ్, జైలుకు తరలింపు!

మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డికి ఏసీబీ కోర్టు మే 6 వరకు రిమాండ్ విధించింది. సిట్ అధికారులు ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని శ్రీధర్‌రెడ్డి ఈ

తెలంగాణ

షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు: భారత్‌పై యుద్ధ వాతావరణ ఆరోపణలు!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడిలో 26 మంది మరణించగా, భారత్ పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలు విధించింది. సింధూ జలాల ఒప్పందాన్ని

స్పోర్ట్స్

సీఎస్కే ప్లేఆఫ్ ఆశలు సన్నగిల్లినా… ధోనీ మ్యాజిక్‌పై నమ్మకం!

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్లేఆఫ్స్ చేరడం దాదాపు కష్టమని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలతో అట్టడుగున ఉన్న సీఎస్కే, మిగిలిన