
యువ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు: ‘ఆంధ్రా ప్రెన్యూర్స్’గా ఎదగండి!
ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లో అడుగుపెట్టి రాష్ట్ర సత్తా చాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రభుత్వ విధానాలను సద్వినియోగం చేసుకొని, తమ సంస్థలు, ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.





























