Category: ఆంధ్రప్రదేశ్

యువ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు: ‘ఆంధ్రా ప్రెన్యూర్స్‌’గా ఎదగండి!

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లో అడుగుపెట్టి రాష్ట్ర సత్తా చాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రభుత్వ విధానాలను సద్వినియోగం చేసుకొని, తమ సంస్థలు, ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఏపీ రూపురేఖలు మార్చనున్న బుల్లెట్ రైళ్లు..

ఆంధ్రప్రదేశ్‌ మీదుగా త్వరలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్‌ నుంచి చెన్నై, హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లే రెండు ప్రధాన హైస్పీడ్ రైలు మార్గాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులతో తెలుగు

ఏపీకి సింగపూర్ సపోర్ట్! గత తప్పులను సరిదిద్దేందుకే వచ్చా: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో దూకుడు మీదున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్‌తో కీలక భేటీ అయ్యారు.

ఏపీ మద్యం కుంభకోణం: అసలు సూత్రధారి త్వరలో బయటపడతారు- మంత్రి కొల్లు రవీంద్ర

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై స్పందించిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, గత వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) పాలనలో జరిగిన మద్యం కుంభకోణం దేశంలోనే అతిపెద్దదని అన్నారు. ఇప్పటికే చిన్న

ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచిత కోచింగ్: ఏపీ మంత్రి స్వామి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ

అమరావతిలో ప్రపంచ స్థాయి ‘క్వాంటమ్‌ వ్యాలీ’: సీఎం చంద్రబాబు విజన్

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఒక అద్భుతం రూపుదిద్దుకోబోతోంది! ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, అందరి దృష్టిని ఆకర్షించేలా ఒక ‘క్వాంటమ్‌ వ్యాలీ’ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా, ఇందులో ఉండే ప్రధాన భవనం, దాని

ఏపీని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం! ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌ను నేర రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని, వారి తప్పులను ప్రభుత్వంపైకి నెట్టేస్తున్న

ఓ క్లిక్‌తో భూ వివరాలు.. ‘భూ దర్శిని’ పేరిట వెబ్‌ల్యాండ్‌!

రాష్ట్రంలోని భూములపై స్పష్టత ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రానుంది. ఇంటి భూమా, వ్యవసాయ భూమా, లేక చెరువు, వాగు — ఏదైనా కావొచ్చు… ఇకపై ఒకే వేదికలో ఓ క్లిక్‌తో అన్నీ కనిపించబోతున్నాయి. ఇందుకోసం

శాంతిభద్రతలు ఉంటేనే అభివృద్ధి: ఏఐతో ‘జీరో క్రైం’ సాధ్యం అంటున్న ఏపీ సీఎమ్!

గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పోలీసు ఏఐ హ్యాకథాన్‌ను ప్రారంభించిన ఆయన, ఐటీ కంపెనీలు, ఏఐ నిపుణులతో ముఖాముఖి భేటీ అయ్యారు. శాంతిభద్రతలు సరిగా

ఏటా 4 లక్షల మంది పర్యాటకులు పెరిగే అవకాశం: డిప్యూటీ సీఎమ్

రాజమహేంద్రవరం అంటే గోదావరి తీరమే గుర్తుకొస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. నదుల తీరం వెంబడి నాగరికత, భాష లాంటివన్నీ

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)