
ఓ క్లిక్తో భూ వివరాలు.. ‘భూ దర్శిని’ పేరిట వెబ్ల్యాండ్!
రాష్ట్రంలోని భూములపై స్పష్టత ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రానుంది. ఇంటి భూమా, వ్యవసాయ భూమా, లేక చెరువు, వాగు — ఏదైనా కావొచ్చు… ఇకపై ఒకే వేదికలో ఓ క్లిక్తో అన్నీ కనిపించబోతున్నాయి. ఇందుకోసం

రాష్ట్రంలోని భూములపై స్పష్టత ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రానుంది. ఇంటి భూమా, వ్యవసాయ భూమా, లేక చెరువు, వాగు — ఏదైనా కావొచ్చు… ఇకపై ఒకే వేదికలో ఓ క్లిక్తో అన్నీ కనిపించబోతున్నాయి. ఇందుకోసం

గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పోలీసు ఏఐ హ్యాకథాన్ను ప్రారంభించిన ఆయన, ఐటీ కంపెనీలు, ఏఐ నిపుణులతో ముఖాముఖి భేటీ అయ్యారు. శాంతిభద్రతలు సరిగా

రాజమహేంద్రవరం అంటే గోదావరి తీరమే గుర్తుకొస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. నదుల తీరం వెంబడి నాగరికత, భాష లాంటివన్నీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ పొందుతున్న వృద్ధులు, దివ్యాంగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ వారూ ఇతరుల మాదిరిగానే నెల ప్రారంభమైన తర్వాతే రేషన్ తీసుకునేవారు. కానీ జులై నెల నుంచే వారికి

ప్రధానమంత్రి మోదీ సూచనతో, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 5 లక్షల మందితో ‘‘యోగాంధ్ర’’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలు ప్రకృతితో సన్నిహితంగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జీవవైవిధ్య వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, చెట్లు నరకడం కాదు, మొక్కలు నాటడం నేర్చుకోవాలని సూచించారు.

కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కు కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసిన లోకేశ్, చిత్తూరు జిల్లా రైతుల పంట నష్టాలకు చెక్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతికతతో పాలనను బలోపేతం చేసే కృషిని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్-మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ కొనియాడారు. ఆరోగ్యం, విద్య, வ్యవసాయం, ఉపాధి రంగాల్లో అధునాతన సాంకేతికత ద్వారా

ప్రతి నియోజకవర్గంలో వచ్చే కలెక్టర్ల సదస్సుకు ముందే జాబ్ మేళాలను నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళాలను నిర్వహించి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. నైపుణ్య శిక్షణ కోసం

రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు సొంతంగా ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అవసరమైతే మూడు ప్రాంతాలకు మూడు ఉపగ్రహాలను ఏర్పాటు చేసి, వాటిని డ్రోన్లు, సీసీటీవీలు, ఐఓటీ పరికరాలతో అనుసంధానం





















సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్తో.