
ఏపీ మద్యం కుంభకోణం: అసలు సూత్రధారి త్వరలో బయటపడతారు- మంత్రి కొల్లు రవీంద్ర
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై స్పందించిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) పాలనలో జరిగిన మద్యం కుంభకోణం దేశంలోనే అతిపెద్దదని అన్నారు. ఇప్పటికే చిన్న





























