ఆంధ్రప్రదేశ్

కుంకీ ఏనుగులతో రైతుల రక్షణ: పవన్‌ కల్యాణ్‌కు నారా లోకేశ్‌ ప్రశంస!

కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను మంత్రి నారా లోకేశ్‌ అభినందించారు. ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేసిన లోకేశ్‌, చిత్తూరు జిల్లా రైతుల పంట నష్టాలకు చెక్‌

బిల్‌ గేట్స్‌ ప్రశంస: చంద్రబాబు సాంకేతిక పాలనకు మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు ఫిదా!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతికతతో పాలనను బలోపేతం చేసే కృషిని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు, బిల్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌ గేట్స్‌ కొనియాడారు. ఆరోగ్యం, విద్య, வ్యవసాయం, ఉపాధి రంగాల్లో అధునాతన సాంకేతికత ద్వారా

ఏపీలో ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు – చంద్రబాబు కీలక నిర్ణయం

ప్రతి నియోజకవర్గంలో వచ్చే కలెక్టర్ల సదస్సుకు ముందే జాబ్ మేళాలను నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళాలను నిర్వహించి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. నైపుణ్య శిక్షణ కోసం

ఏపీకి సొంత ఉపగ్రహం..? చంద్రబాబు సంచలన ప్రణాళిక!!

రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు సొంతంగా ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అవసరమైతే మూడు ప్రాంతాలకు మూడు ఉపగ్రహాలను ఏర్పాటు చేసి, వాటిని డ్రోన్‌లు, సీసీటీవీలు, ఐఓటీ పరికరాలతో అనుసంధానం

జిల్లాల అభివృద్ధి బాధ్యత కలెక్టర్లదే – సీఎం చంద్రబాబు

జిల్లాల అభివృద్ధి బాధ్యత పూర్తిగా కలెక్టర్లదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అధికార దర్పం విడనాడి, ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని సూచించారు. మంగళవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పరిపాలనపై

“ఎస్సీ వర్గీకరణ – 30 ఏళ్ల పోరాటానికి ముగింపు!”

ఎస్సీ వర్గీకరణ (SC Sub Classification)పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మూడు వర్గాలుగా ఎస్సీలను విభజిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక న్యాయానికి దారి చూపిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. తాను

“ఏపీ పారిశ్రామిక పునరుజ్జీవనం: 9 నెలల్లో ₹7 లక్షల కోట్ల పెట్టుబడులు”

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు ఊపిరిపోస్తూ నూతన పెట్టుబడులు భారీగా సమకూరుతున్నాయి. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం కృష్ణా జిల్లా మల్లవల్లిలో అశోక్ లేలాండ్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఇది ప్రతి ఏడాది 4,800 బస్సులను

“ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: నాలుగు రంగాలకు నలుగురు గౌరవ సలహాదారులు”

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాలుగు ముఖ్యమైన రంగాల్లో ప్రగతిని వేగవంతం చేయడానికి నలుగురు ప్రముఖులను గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్‌ టెక్నాలజీకి ఇస్రో మాజీ ఛైర్మన్‌ శ్రీధర ఫణిక్కర్‌ సోమనాథ్, రక్షణ రంగానికి డీఆర్‌డీఓ మాజీ

“ఏపీ-గేట్స్ భాగస్వామ్యం: అభివృద్ధికి కొత్త దారి!”

ఏపీ ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలకు బిల్‌ గేట్స్ ఫౌండేషన్ కీలక భాగస్వామిగా మారింది. వైద్యం, ఆరోగ్యం, మెడ్‌టెక్, వ్యవసాయం, విద్య వంటి ఐదు ప్రధాన రంగాల్లో సమస్యలను తక్కువ ఖర్చుతో పరిష్కరించేందుకు ఇరువురూ కలిసి

WhatsApp Governance 2.0: ఒక్క మాటతోనే ప్రభుత్వ సేవలు!

WhatsApp ద్వారా ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, సులభంగా ప్రజలకు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం WhatsApp Governance 2.0 ను జూన్ 30న ప్రారంభించనుంది. ఏఐ ఆధారిత వాయిస్ కమాండ్ సహాయంతో వినియోగదారులు ఒక్క

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)