
ఆంధ్రప్రదేశ్లో ఐటీ, విద్యారంగంలో కీలక నిర్ణయాలు – మంత్రి లోకేశ్
విశాఖపట్నంలోని ఐటీ పార్క్లో 54 కంపెనీలకు 295.68 ఎకరాల భూమిని కేటాయించామని, ప్రస్తుతం 41 కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని మంత్రి లోకేశ్ తెలిపారు. టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ సంస్థలతో నివేదికలు
























