ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, విద్యారంగంలో కీలక నిర్ణయాలు – మంత్రి లోకేశ్

విశాఖపట్నంలోని ఐటీ పార్క్‌లో 54 కంపెనీలకు 295.68 ఎకరాల భూమిని కేటాయించామని, ప్రస్తుతం 41 కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని మంత్రి లోకేశ్ తెలిపారు. టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ సంస్థలతో నివేదికలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి నిర్ణయాలు – సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం కృషితో విశాఖలో లులు మాల్ ఏర్పాటు దశలోకి వచ్చి, 2019లో వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను రద్దు చేసింది. అయితే, ఇప్పుడే కూటమి ప్రభుత్వం మళ్లీ లులు సంస్థను ప్రోత్సహిస్తూ

విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో మెట్రో రైలు పరుగులు!

విశాఖపట్నం వాసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. దీనికి సంబంధించిన డీపీఆర్ (వివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్)ను ప్రభుత్వం ఆమోదించిందని, కేంద్రం

మహిళల భద్రతకు శక్తి టీం సిద్ధం.. ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే సాయం!!: హోంమంత్రి అనిత

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో సోమవారం మహిళా అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శక్తి టీం పై వివరాలు వెల్లడించారు. లైంగిక

డిజిటల్ అక్షరాస్యత పెంపు దిశగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!!

రాష్ట్రంలో డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ (RTGS), పీపుల్స్ పర్సెప్షన్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం, ప్రజల్లో వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన ఇంకా

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)