ఆరోగ్యం

ఏఐతో గుండె జబ్బులను గుర్తించే యాప్.. 14 ఏళ్ల సిద్ధార్థ్‌కు సీఎం చంద్రబాబు అభినందన

ఏఐ సాయంతో గుండె జబ్బులను కేవలం 7 సెకన్లలో గుర్తించే ‘సిర్కాడియావీ’ యాప్‌ను అభివృద్ధి చేసిన 14 ఏళ్ల ఎన్నారై విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల, సోమవారం సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను రాష్ట్ర

పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం – హాజరు 98.27%

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి భాష పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, 98.27% విద్యార్థులు హాజరయ్యారని పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌రామరాజు తెలిపారు. 3,450 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, 1,545

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. 6 నెలల్లోనే దారుణ హత్య!?

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారిన ఒక సంబంధం చివరకు దారుణ హత్యగా మారింది. వరంగల్‌కు చెందిన గీతిక (19), గుంటూరుకు చెందిన సాయి మణికంఠను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ

అమెరికాలో ఘోర ప్రమాదం: ముగ్గురు తెలుగువారి దుర్మరణం

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు ప్రాణాలు కోల్పోయారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. మృతులు రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండలం టేకులపల్లికి చెందిన

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల భీభత్సం: 42.1°C టచ్‌!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి ప్రభావం తీవ్రంగా ఉంది. ఆదివారం పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటిపోయింది. ఉదయం 8 గంటల తర్వాతనే ప్రజలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. అనకాపల్లి జిల్లా నాతవరంలో

అమెరికాను వణికిస్తున్న పెను తుపాన్ – 33 మంది మృతి!

అమెరికా (USA)ని పెను తుపాను, టోర్నడోలు కుదిపేస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు 33 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. తుఫాన్‌

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: యూట్యూబర్ హర్ష సాయికి షాక్!!

ప్రసిద్ధ యూట్యూబర్ హర్ష సాయికి ఊహించని షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడంపై ఆయనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో హర్ష సాయి వ్యాఖ్యలపై మండిపడుతూ

నిద్రలేమి: నేటి తరం సమస్య.. ఎలా అధిగమించాలి!

జంక్ ఫుడ్, ఒత్తిడితో నిద్ర దూరం. వ్యాయామంతో నిద్రలేమికి చెక్. నేటి తరం జీవనశైలిలో నిద్రలేమి ఒక ప్రధాన సమస్యగా మారింది. తీరిక లేని పనులు, రాత్రి విధులు, ఒత్తిడి వంటి కారణాలతో చాలామంది

స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. “యాక్టివ్ ఆంధ్ర” షురూ!

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో దాగివున్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. “యాక్టివ్ ఆంధ్ర” పేరుతో విద్యాశాఖ తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించనున్నారు. విద్యార్థులను క్రీడల్లో

పిల్లలకు ఒంటిపూట బడులు షురూ! ఎప్పటి నుంచో తెలుసా?

పిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒంటిపూట బడులు రానేవచ్చాయి. రాష్ట్రంలోని పాఠశాలల్లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)