Politics

మోదీ, పవన్ మధ్య సరదా సంభాషణ: అప్పుడే హిమాలయాలకెందుకు!?

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో ప్రధాని మోదీ సరదాగా మాట్లాడారు. పవన్‌కల్యాణ్ ఆధ్యాత్మిక వస్త్రధారణను చూసిన మోదీ ‘ఇవన్నీ వదిలేసి మీరు హిమాలయాలకు

జగన్ భద్రతపై కన్నబాబు ఆందోళన.. కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ డిమాండ్!!

మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జడ్ ప్లస్ భద్రత అంశంపై కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తీవ్రంగా స్పందించారు. వైఎస్ జగన్ భద్రతపై తమ పార్టీ తీవ్ర

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం.. మీ ఓటు చెక్ చేసుకోండిలా!!

రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల

రాష్ట్రంలో మూడు పార్టీల సమన్వయం స్పష్టం!!: పవన్ కల్యాణ్

రాష్ట్రంలోని మూడు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ, ప్రజలకు న్యాయం చేయాలని కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

దిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా: ముందున్న సవాళ్లు ఏంటి? సంక్షేమ హామీలు కీలకం!!

దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకార అనంతరం సచివాలయాన్ని సందర్శించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మహిళలకు రూ.2,500 భృతి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్,

వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ: హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది!!

వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్

రేఖా గుప్తా: దిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం!

దిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. షాలిమార్‌బాగ్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన 50 ఏళ్ల రేఖా గుప్తాకు ఈ బాధ్యత అప్పగించారు. పలువురు సీనియర్ నేతల పేర్లు తెరపైకి

ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై జగన్‌పై కేసు!! కొడాలి నాని, పేర్ని, అంబటిపై కూడా!!

మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డులో అనుమతి లేకుండా పర్యటించారంటూ గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు మేరకు, ఎన్నికల నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఈ కేసును

దిల్లీ కొత్త సీఎంగా రేఖ గుప్తా – బీజేపీ సంచలన నిర్ణయం!!

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలిచి, 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఆమ్​ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితమై పెద్ద దెబ్బతిన్నింది. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది.

జగన్‌కు అసెంబ్లీకి వెళ్లలేడు.. కానీ, జైళ్లకు వెళ్లి పరామర్శలు చేస్తాడు!!: వైఎస్ షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేరస్థులను, దౌర్జన్యాలకు పాల్పడిన వారిని జైలుకు వెళ్లి పరామర్శించే జగన్, అసెంబ్లీలో ప్రజల సమస్యలపై నిలదీయలేకపోతున్నారని

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)