Politics

AIతో భవిష్యత్‌ రూపకల్పన: దావోస్‌ పర్యటన విశేషాల్ని ముచ్చటించిన చంద్రబాబు!!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దావోస్‌ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై తన ఆలోచనలు పంచుకున్నారు. ‘‘ఐటీ గురించి మాట్లాడిన రోజుల నుంచి, ఏఐ గురించి చర్చించే స్థాయికి

వ్యక్తిగత కారణాలతో రాజీనామా!!: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యక్తిగత కారణాలతో తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా లేఖ సమర్పించగా, దాన్ని ఆమోదించారని విజయసాయిరెడ్డి తెలిపారు. ‘‘ఇంకా మూడున్నరేళ్ల

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి రూ.55,652 కోట్ల ఆర్థిక సాయం కావాలి!! CM రేవంత్

తెలంగాణ రాష్ట్రంలోని పురపాలక సంస్థల అభివృద్ధి కోసం కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో కలిసి జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌

విజయసాయిరెడ్డి రాజీనామా: వైకాపాలో ప్రకంపనలు, విమర్శల వెల్లువ!!

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ ఈనెల 25న ప్రకటించిన తీరు రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అయితే, ఆయన రాజకీయ జీవితం, ఆర్థిక నేరాల ఆరోపణలు, వైకాపాలో పలు

ఇక రాయకీయాలకు సెలవు: విజయసాయిరెడ్డి ప్రకటన!!

వైకాపా (YSRCP) రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈనెల 25న తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ట్విట్టర్‌లో కీలక ప్రకటన చేశారు. “ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు. వేరే పదవులు లేదా ప్రయోజనాల

దావోస్‌ పర్యటన విజయవంతం!!: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన ముగించుకుని శుక్రవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. దుబాయ్‌ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఆయనకు కాంగ్రెస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. సింగపూర్‌, దావోస్‌ పర్యటనలను విజయవంతంగా పూర్తి

ఐటీ ఉద్యోగులంటే అంత చులకనా!?: కేటీఆర్ ఘాటైన స్పందన!!

‘‘ఐటీ ఉద్యోగులను తక్కువ చేసి చూడటం తగదు. ప్రతిభ, విద్య, అంకితభావం కలగలిసిన ఈ రంగాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయలేరు’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పష్టం చేశారు. గురువారం ఆయన

దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణంలో తెలంగాణ సరికొత్త రికార్డు!!

తెలంగాణ రాష్ట్రం ప్రపంచ ఆర్థిక ఫోరంలో కీలక ఒప్పందాలతో చరిత్ర సృష్టించింది. దావోస్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి సుమారు రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను

మంత్రి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిసిన డిప్యూటీ సీఎమ్ పవన్ కళ్యాణ్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్, మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నరా లోకేశ్ గారికి.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీలో టైర్ తయారీ యూనిట్‌పై ఆలోచన: దావోస్‌లో నారా లోకేష్ చర్చ!!

టైర్ల తయారీలో ప్రపంచస్థాయిలో అగ్రగామి సంస్థగా ఉన్న అపోలో టైర్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ కన్వర్‌తో మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్‌లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)