Politics

“అభివృద్ధి, సంక్షేమం సమతూకంగా.. ఎమ్మెల్యేలు పని చేయాలి!!” – సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ 2025-26 బడ్జెట్‌ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించినదే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో టీడీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చించారు. బడ్జెట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని

పేదల సాధికారతకు పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్ (P4) – ఉగాది నుంచి అమలు!

అట్టడుగున ఉన్న పేదల సాధికారతకు ఉద్దేశించిన P-4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. మొదటగా నాలుగు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు. దాదాపు 5,869 కుటుంబాలు దీనిలో భాగమవుతాయని

పోలీసుల సైలెంట్ మూవ్: ఇంటి నుంచి పోసాని పికప్! తర్వాత ఎవరు!!?

ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ ఇంటి తలుపు ఏపీ పోలీసులు బుధవారం రాత్రి తట్టారు. ముందుగా అరెస్ట్ నోటీసును అందజేయగా, ఆయన భార్య నిరాకరించడంతో కేసు వివరాలు చెప్పి కారెక్కించారు. ఎన్నికల ముందు,

అసెంబ్లీలో రిక్లైనర్ కుర్చీలు: సభలోనే కునుకు తీయొచ్చు!

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యు.టి. ఖాదర్ ఎమ్మెల్యేలకు సౌకర్యవంతమైన నిద్ర సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే ఎమ్మెల్యేలు మధ్యాహ్నం భోజనం తర్వాత కునుకు తీసేందుకు 15 రిక్లైనర్ కుర్చీలు అందుబాటులో ఉంచుతున్నారు.

ప్రశాంత్ కిశోర్ సంచలన కామెంట్స్: “ధోనీతోనే నా పోటీ!”

తమిళనాడులో తన తోటి బిహారీ మహేంద్రసింగ్ ధోనీ కంటే ఎక్కువ పాపులారిటీ సాధిస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK)

“ఏపీ పునర్నిర్మాణమే మా లక్ష్యం!!” – సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించే లక్ష్యంతోనే తాము కలిసి పోటీ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర

కస్టడీలో వంశీకి 20 ప్రశ్నలు – అన్ని దాటవేసే ధోరణిలోనే సమాధానాలు!?

సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో కస్టడీలో ఉన్న వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీకి తొలిరోజు పోలీసు విచారణలో 20కి పైగా ప్రశ్నలు సంధించారు. అయితే, తనకు ఏం తెలియదని, గుర్తులేదని సమాధానమిస్తూ కీలక ప్రశ్నలకు దాటవేసే

జగన్ అసెంబ్లీ హాజరు అటెండెన్స్ కోసమేనా? – పురంధేశ్వరి వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభకు వచ్చి కేవలం కొద్ది నిమిషాలే ఉండి వెళ్లిపోవడంపై అధికారపక్షం మండిపడుతోంది. ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు: 24 మందికి సుప్రీంలో ఊరట.. షరతులతో బెయిల్!

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్‌ సహా 24 మందికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం విచారణకు

ఏపీ ఫైబర్‌నెట్ వివాదం – ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా, ఎండీ బదిలీ!?

ఏపీ ఫైబర్‌నెట్‌లో జరుగుతున్న వివాదం కారణంగా ఛైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు సీఎం

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)