స్పోర్ట్స్

టీమిండియా తొలి సమరానికి సిద్ధం: బంగ్లాదేశ్‌పై విజయం అంత ఈజీ ఏం కాదు!?

చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరగబోయే పోరులో, భారత జట్టు టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. గత రికార్డుల ప్రకారం, భారత జట్టే స్పష్టమైన ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: మినీ ప్రపంచకప్‌కు వేళాయే.. బోణీ కొట్టేదెవరో?

చిన్న జట్లతో విసుగు కలిగించే మ్యాచ్‌లు లేకుండా, బలమైన జట్ల మధ్య పోరుతో ఛాంపియన్స్ ట్రోఫీ అభిమానులకు కనువిందు చేయనుంది. ఈ టోర్నీ కేవలం 19 రోజుల్లో 15 మ్యాచ్‌లతో ముగుస్తుంది, ప్రతి మ్యాచ్

నాగ్‌పూర్ వన్డేలో శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్ – అరుదైన రికార్డు

ఇంగ్లండ్‌తో నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆరు నెలల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన అయ్యర్, 30 బంతుల్లో హాఫ్ సెంచరీ

వైస్ కెప్టెన్‌గా అదరగొట్టిన శుభ్‌మన్ గిల్.. అక్షర్ పటేల్‌ హాఫ్ సెంచరీ!!

భారత వన్డే జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన శుభ్‌మన్‌ గిల్‌ తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో మొదటి వన్డేలోనే 87 పరుగులతో జట్టును ముందుండి నడిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును

రెండోసారి అండర్‌–19 టీ20 ప్రపంచకప్‌ కైవసం!! అమ్మాయిలు అదరగొట్టేశారు!!

భారత అండర్‌–19 అమ్మాయిల జట్టు మరోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన టైటిల్‌ పోరులో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయానికి తెలంగాణ ఆల్‌రౌండర్ గోంగడి త్రిష

వాంఖడేలో అభిషేక్‌ శర్మ విజృంభణ – రికార్డుల మోత!! 37 బంతుల్లో రెండో సెంచరీ!!

వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఆటతో సంచలనం రేపాడు. 37 బంతుల్లోనే తన రెండో టీ20 సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్, 54 బంతుల్లో

భారత అమ్మాయిల హవా! అండర్-19 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా!!

ఇంగ్లండ్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ పోరు.. కమలిని (56*) అద్భుత అర్ధశతకంతో భారత్‌ 15 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లండ్ (U19 Women England) నిర్దేశించిన 113 పరుగుల

రంజీలో కోహ్లీకి షాక్.. రైల్వేస్ బౌటర్ కి క్లీన్ బౌల్డ్ గా దొరికిపోయాడు!! ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో!?

ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ ప్రాబ్లమ్ సరిచేద్దామనుకున్న విరాట్.. ఇన్‌స్వింగర్‌కు వికెట్ పడేశాడు.. 14 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్ చేరిన కోహ్లీ.. రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ బౌల్డ్. టీమిండియా స్టార్ బ్యాటర్

రంజీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. అభిమాని సెక్యూరిటీ దాటి గ్రౌండ్‌లోకి!?

13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడుతున్న విరాట్ కోహ్లీని చూడేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఓ అభిమాని సెక్యూరిటీని దాటి కోహ్లీ ముందు నిలిచాడు.. సెల్ఫీ కోరడంతో భద్రతా సిబ్బంది అతడిని తొలగించారు.

విరాట్ కోహ్లీ: 13 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీలోకి తిరిగి.. స్టేడియం ఫుల్!!

టీమ్ ఇండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, దాదాపు 13 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీలోకి తిరిగి వస్తున్నాడు. గురువారం, జనవరి 30, 2025న దిల్లీ-రైల్వేస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగనున్నాడు.

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)