
426 రోజుల తర్వాత T20ల్లో సొంతగడ్డపై ఓడింది! దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా?
భారత జట్టు మంగళవారం రాజ్కోట్లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ జట్టుపై 26 పరుగుల తేడాతో ఓడింది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో, టీమ్ ఇండియా 9 వికెట్లు కోల్పోయి కేవలం 145 పరుగులు





























