స్పోర్ట్స్

426 రోజుల తర్వాత T20ల్లో సొంతగడ్డపై ఓడింది! దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా?

భారత జట్టు మంగళవారం రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ జట్టుపై 26 పరుగుల తేడాతో ఓడింది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో, టీమ్ ఇండియా 9 వికెట్లు కోల్పోయి కేవలం 145 పరుగులు

అండర్-19 మహిళల ప్రపంచకప్‌: గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!!

అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో మొట్టమొదటి సెంచరీ సాధించిన గొంగడి త్రిషను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. త్రిష భారత జట్టుకు కీలకపాత్ర పోషించడం గర్వకారణమని ఆయన తెలిపారు. తెలంగాణకు చెందిన యువ క్రికెటర్ గొంగడి

ఏదో మొక్కుబడికి ఆడుతున్నారా? సిల్లీగా ఆడొద్దు!: రంజీలపై గవాస్కర్ ఫైర్!!

భారత క్రికెట్ స్టార్లకు బీసీసీఐ కొత్త షరతు విధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో ఆడారు. అయితే, ముంబయి

ఈ 11 మంది క్రికెట్ ప్లేయర్లు డైవర్సీలేనా!!? ఇంకా ఉన్నారా?

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నారా? ఇటీవల సెహ్వాగ్‌ తన భార్య ఆర్తి అహ్లావత్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో విడాకుల వార్తలు జోరుగా చర్చకు

16 ఏళ్ల అంకిత్ ఛటర్జీ చరిత్ర సృష్టించాడు: సౌరవ్ గంగూలీ రికార్డు బద్దలు!!

రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ ఛటర్జీ ఆరంగేట్రంతో క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపాడు. 16 ఏళ్ల వయసులో సౌరవ్ గంగూలీ 35 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ, బెంగాల్

సెహ్వాగ్ విడాకుల వార్తలపై ఊహాగానాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో!!

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నారా? ఇటీవల సెహ్వాగ్‌ తన భార్య ఆర్తి అహ్లావత్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో విడాకుల వార్తలు జోరుగా చర్చకు

అభిషేక్ ప్రశంసల జల్లు: టీమిండియా విజయానికి కీలక పాత్ర!!

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మను భారత మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా ప్రశంసలతో ముంచెత్తారు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌ జట్టుకు మ్యాచ్ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ అందిస్తుందని అభిప్రాయపడ్డారు. జియో సినిమా షోలో మాట్లాడుతూ

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025: త్వరలో టీమ్ ఇండియా జట్టు ప్రకటన!!

ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్‌ వేదికగా ప్రారంభమయ్యే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కు భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే పలు దేశాలు తమ జట్లను ప్రకటించగా, బీసీసీఐ మాత్రం జట్టు ప్రకటించలేదు. అయితే,

ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం: ఆ ముగ్గురికీ చోటు!

ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీకి ముందుగా ఇంగ్లాండ్ జట్టు భారత్ పర్యటనలో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. బీసీసీఐ త్వరలోనే ఈ రెండు

భారత కెప్టెన్ బుమ్రా గాయం: అభిమానుల్లో ఆందోళన!!

సిడ్నీ టెస్టులో భారత కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో మైదానం వీడడం అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేపింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బుమ్రా మెడికల్‌ సిబ్బందితో కలిసి స్కానింగ్‌కు వెళ్లినట్లు సమాచారం. ఐదో

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)