Latest News & Article

Day: February 14, 2025

Politics

మోదీ బీసీ కాదు, లీగల్‌గా మారారు – సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు!!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన లీగల్‌గా బీసీగా మారారని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో జరిగిన యూత్‌ కాంగ్రెస్‌ సమావేశంలో మాట్లాడుతూ, “సర్టిఫికెట్‌లలో మోదీ బీసీ అయినా,

Politics

న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌ ఆవేదన!

రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, అధికార దుర్వినియోగం శృతి మించిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్, కొఠారు అబ్బయ్య

తెలంగాణ

సునీతా విలియమ్స్ తిరిగి భూమ్మీదకు.. 8 నెలలుగా స్పేస్ స్టేషన్ లోనే!!

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్ ఎంతో త్వరలోనే భూమ్మీదకు రానున్నారు. గత ఎనిమిది నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) లో ఉండిపోయిన

లైఫ్ స్టైల్

అన్నమయ్య జిల్లాలో దారుణం: ప్రేమ విఫలంతో యువతిపై యాసిడ్ దాడి!!

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో దారుణం చోటుచేసుకుంది. గణేష్ అనే యువకుడు ప్రేమించిన యువతిపై యాసిడ్ దాడి చేశాడు. ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించడంతో కోపోద్రిక్తుడై ఆమె తలపై కత్తితో గాయపరిచి,

Politics

జగన్ దారినే వంశీ ఫాలో అయ్యాడు.. ఒక అరాచకవాది మరో అరాచకవాది తోడు!!

వైఎస్సార్సీపీ పాలనలో నేర రాజకీయాలు ఊపందుకున్నాయి అని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఒక అరాచకవాది మరో అరాచకవాదిని వెనకేసుకొస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది అని మండిపడ్డారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి,

Politics

ఆళ్ల నాని టీడీపీలో చేరిక.. ఏలూరు రాజకీయాల్లో మార్పు?

వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగింది. ఆళ్ల నానిని

Special

“నన్నెవరూ ఆపలేరు” – మంచు మనోజ్ భావోద్వేగ వ్యాఖ్యలు!!

అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన ‘జగన్నాథ్’ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత జీవితం, కుటుంబ సమస్యలపై పరోక్షంగా స్పందించారు.

లైఫ్ స్టైల్

రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు.. రెడ్ జోన్లుగా ప్రకటన!

రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు.

Politics

వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ – విజయవాడ జైలుకు తరలింపు

సత్యవర్థన్ బెదిరింపు కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్సీపీ హయాంలో అధికార అండతో వ్యవహరించిన వంశీ, ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నాడు.