
కంగనా ‘ఎమర్జెన్సీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ జనవరి 17న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనలు పొందింది. కంగన తాజాగా ఈ చిత్రం ఓటీటీ వేదికగా మార్చి 17 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్


కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ జనవరి 17న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనలు పొందింది. కంగన తాజాగా ఈ చిత్రం ఓటీటీ వేదికగా మార్చి 17 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించింది. అయితే, ఈ మ్యాచ్లో భారత బౌలర్ అక్షర్ పటేల్ హ్యాట్రిక్ తీసే అవకాశాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ చేజార్చాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో 9వ

కర్ణాటకలోని శిర్వా గ్రామానికి చెందిన ప్రజ్వల్ షెనాయ్ (25) తన తండ్రి రాజేంద్ర షెనాయ్ (52) తో కలిసి బైక్పై ఫిబ్రవరి 6న ఉదయం 4 గంటలకు ప్రయాణం మొదలుపెట్టాడు. కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారని ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరి విడాకులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ వార్తల నడుమ ధనశ్రీ

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్తో ప్రధాని మోదీ సరదాగా మాట్లాడారు. పవన్కల్యాణ్ ఆధ్యాత్మిక వస్త్రధారణను చూసిన మోదీ ‘ఇవన్నీ వదిలేసి మీరు హిమాలయాలకు

రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా ఏడాదికి రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం

దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట అయ్యింది. అనంతరం