Politics

ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు.. అంతా అధిష్టానం నిర్ణయం ప్రకారమే!: CM రేవంత్

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని సీఎం రేవంత్‌ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, మంత్రివర్గ కూర్పుపై అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. “నేను ఎవరినీ సిఫారసు చేయడం

జగన్‌ వ్యాఖ్యలపై మోపిదేవి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఘాటు స్పందన!!

తాను ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగిపోయే వ్యక్తిని కాదని మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌ తన గురించి ఏమనుకున్నా, నిజం మాత్రం ఆయన అంతరాత్మకే తెలుసని వ్యాఖ్యానించారు. అక్రమాస్తుల

టీమ్‌ వర్క్‌ వల్లే ఉత్తమ ఫలితాలు.. మంత్రులకు ర్యాంకుల కేటాయింపు!: సీఎం చంద్రబాబు

ప్రజలు చరిత్రాత్మక తీర్పుతో గెలిపించినందుకు వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తొలి రోజునుంచే కృషి చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. గత పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను పునరుద్ధరించేందుకు శాయశక్తులా కష్టపడుతున్నామన్నారు. టీమ్‌

ఎస్సార్సీపీకి పార్టీ సభ్యల వీడ్కోలుపై జగన్, విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం!!

వైఎస్సార్సీపీకి నేతల ఒక్కొక్కరుగా వీడ్కోలు పలుకుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత అత్యంత ముఖ్యం అని వ్యాఖ్యానించారు. కొందరు ప్రలోభాలకు లొంగి,

ఆర్థిక విధ్వంసం ఎవరు సృష్టించారు? – వైఎస్ జగన్ కూటమిపై ధ్వజం!!

నవరత్నాల ద్వారా ప్రజలకు మేలు చేయడం, ఆర్థిక క్రమశిక్షణతో పాలన సాగించడం తన ప్రభుత్వ విధానమని, కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వం సంపదను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌

ఏపీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు: పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు భారీ రాయితీలు!!

రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి రాయితీ 35% నుండి 45%కి పెంచుతూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఉత్పత్తి రంగంతో పాటు రవాణా, లాజిస్టిక్స్‌కు కూడా రూ.75

టీడీపీ హామీలపై జగన్ ఘాటు వ్యాఖ్యలు.. హామీల అమలు అసాధ్యం!!

టీడీపీ ప్రభుత్వం తమ ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమవుతోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి కింద రూ.18 వేలు, నిరుద్యోగ భృతి కింద రూ.36 వేలు, అన్నదాతా సుఖీభవ

విద్యుత్ ఖర్చు తగ్గించే మార్గదర్శకాలు అన్వేషించాలి!: సీఎం చంద్రబాబు

విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని ఇంధనశాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వాతావరణ నివేదికల ఆధారంగా కృత్రిమ మేధ (AI) సాయంతో విద్యుత్‌ డిమాండ్‌ను అంచనా వేసే విధానం రూపొందించాలన్నారు. భూగర్భ

జగన్‌ శైలిలో ‘వైఎస్సార్‌సీపీ 2.0’ – ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. టీడీపీ ప్రభుత్వ పరిపాలనపై ఘాటుగా స్పందించిన ఆయన, ప్రజల్లో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ గుర్తుండిపోతున్నాయన్నారు. ‘‘ఎన్నికలు

రాష్ట్ర ఆదాయ వృద్ధిపై సీఎం సమీక్ష: ప్రజలపై భారం వేయలేం!!

రాష్ట్ర ఆదాయ వృద్ధిపై మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన సీఎం, వైకాపా హయాంలో ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని తిరిగి

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)