Politics

విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఇలాగే ఉంటాడు!!: పవన్‌ కల్యాణ్‌

ఆవు బాగుంటే రైతు బాగుంటాడని, రైతు బాగుంటే దేశం బాగుంటుందని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

ఆంధ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ అండ: బాబు లక్ష్యాల సాధనకు కలసి పని చేస్తాం!!

ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర-2047 సాకారం కోసం కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌

ఏపీ పునర్‌నిర్మాణంలో మోదీ తోడ్పాటు: వైజాగ్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా విధ్వంసానికి గురైన పరిస్థితి నుంచి పునర్‌నిర్మాణ దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ అండగా ఉంటుందని, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.

విశాఖలో ప్రధాని మోదీ: సీఎం చంద్రబాబు, ఉన్నతాధికారుల ఘన స్వాగతం!!

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, ఉన్నతాధికారులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. విశాఖలో రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో

విశాఖలో రోడ్‌ షో, భారీ బహిరంగ సభ: ప్రముఖుల షెడ్యూల్ ఇలా సాగుతుంది!!

విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కలిసి రోడ్‌ షోలో పాల్గొనడం, బహిరంగ సభ నిర్వహించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకత సంతరించుకుంది. ఈ వేదిక నుంచి రైల్వే జోన్‌,

విశాఖ రైల్వే జోన్‌ తో పాటు.. రూ.1,500 కోట్లతో క్రిస్ సిటీ.. 4.67 లక్షల మందికి ఉపాధి!!

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి బాట పట్టేందుకు రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో కీలక పారిశ్రామిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

రూ.2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు నేడు ప్రధాని మోదీ శంకుస్థాపనలు!! విశాఖలో రోడ్ షో!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లతో కలిసి విశాఖలో రోడ్‌షో నిర్వహించి, భారీ

ఫార్ములా ఈ-రేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్..అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం!!

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (కల్వకుంట్ల తారక రామారావు) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేయడంతో, ఈ తీర్పును

కడప ఎంపీ పీఏ రాఘవరెడ్డి అదుపులోకి: ఎస్సీ, ఎస్టీ కేసులో 20వ నిందితుడిగా కేసు నమోదు!!

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పోలీసులు పులివెందులలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించడంతో, పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ నేతృత్వంలో పోలీసులు స్టేషన్ క తరలించారు. రాఘవరెడ్డిపై

ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా గన్ని వీరాంజనేయులుకి అవకాశం!? అభిమానులు, కార్యకర్తల్లో ఆనందం!!

తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆప్కాబ్‌ ఛైర్మన్‌ పదవికి ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల పశ్చిమగోదావరి పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌ గన్నిని ‘‘ఆప్కాబ్‌ ఛైర్మన్‌’’

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)