స్పోర్ట్స్

విశ్రాంతి తీసుకున్నా: రిటైర్మెంట్‌ కాదని క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ

భారత క్రికెట్ అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. భారత సారథి రోహిత్ శర్మ సిడ్నీ టెస్టులో ఎందుకు ఆడలేదనే ప్రశ్నకు సమాధానం దొరికింది. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అనే ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఆసీస్‌తో

మళ్లీ అదే తడబాటు.. కోహ్లి వీక్‌నెస్‌ను మరోసారి ఉపయోగించుకున్న ఆసీస్ పేసర్!!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టార్‌ విరాట్ కోహ్లి ఆటతీరు మరోసారి నిరాశ కలిగించింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో కోహ్లి తన అభిమానులను అలరించలేకపోయాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం

గంభీర్-రోహిత్ విభేదాలు!? అందుకేనా ఈ మార్పులు.. మాటల ఎడబాటులు!!

భారత క్రికెట్‌లో కోచ్, కెప్టెన్‌ మధ్య విభేదాలు ఎప్పటికప్పుడు తెరపైకి వస్తున్నాయి. గతంలో ఛాపెల్-గంగూలీ, కుంబ్లే-కోహ్లి వంటి సంఘటనలు భారత్ క్రికెట్‌ను కుదిపేస్తే, ఇప్పుడు గంభీర్, రోహిత్‌ శర్మ మధ్య విభేదాలు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి.

భారత్‌కు కీలకమ్యాచ్: సిడ్నీ టెస్టులో మార్పుల జోరు.. పగ్గాలు బూమ్రా చేతికేనా!?

బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ చివరి టెస్టు భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. సిరీస్‌ను కోల్పోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌ను గెలవడం తప్పనిసరి. అయితే, భారత్ జట్టులో కీలక ఆటగాళ్ల ఫామ్, పునర్నిర్మాణ కసరత్తు

విరాట్ ఫిట్ గా ఉన్నాడు.. రోహిత్ కష్టమే!! మళ్లీ పగ్గాలు కోహ్లీకేనా?

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు చెబుతాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో రోహిత్ కేవలం 31 పరుగులు మాత్రమే సాధించడం.. ఒక్కసారి కూడా డబుల్

రోహిత్ శర్మ..టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారా? అవుననే.. విశ్లేషకులు చెబుతున్నారు!!

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ అనంతరం, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? ఆస్ట్రేలియాతో సిడ్నీ మ్యాచ్‌ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడా? క్రికెట్ వర్గాల్లో ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.

మెల్‌బోర్న్ టెస్టులో భారత్ ఓటమి: ఆసీస్ 2-1 ఆధిక్యం!!

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. 340 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు 155 పరుగులకు ఆలౌటైంది. యశస్వీ జైశ్వాల్ (84),

సీనియర్స్ పై రిటైర్మెంట్ ర్యాగింగ్: కోహ్లీకి కాస్త టైమ్ ఉందిగానీ.. రోహిత్ ఇక కష్టమే!!

మెల్‌బోర్న్‌ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ, స్టార్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. 340 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్‌ 9, కోహ్లీ 5 పరుగులకే పెవిలియన్ చేరడం తీవ్ర

నితీశ్ కుమార్ రెడ్డి ఫేవరేట్ సాంగ్ ఏంటో తెలుసా? ‘నారాజ్ కాకురా మా అన్నయ్యా!!’

ఆస్ట్రేలియా గడ్డపై నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ప్రత్యేకమైన రికార్డు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. పేస్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు సంపాదించిన నితీశ్, ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెల్‌బోర్న్‌ టెస్టులో తన

టెన్షన్.. టెన్షన్.. కానీ, కొడితే బౌడరీ లైన్ లో బంతి!! నితీశ్ అద్భుత సెంచరీ!!

భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) తన మొదటి టెస్టు శతకాన్ని చాలా క్లిష్ట పరిస్థితుల్లో పూర్తి చేశాడు. సుందర్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నీతీశ్, చివరి

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)