ఆరోగ్యం

బంగారం స్మగ్లింగ్‌లో కన్నడ నటి రన్యా రావు – రాజకీయ కోణం వెలుగులోకి!?

దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కన్నడ నటి రన్యా రావు పట్టుబడడం సంచలనంగా మారింది. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో 14.2 కిలోల బంగారంతో అర్ధరాత్రి దొరికిపోయిన ఆమె నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా

అనాథ చిన్నారులకు వెలుగు నింపే హీల్ ప్యారడైజ్ – ప్రవేశాలకు ఆహ్వానం!

తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని లేదా ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులకు చదువు వరం కావాలి అనే ఆశయంతో ‘హీల్ ఫౌండేషన్’ స్థాపించిన పాఠశాల హీల్ ప్యారడైజ్. ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 90 ఎకరాల

4 రోజుల రిమాండ్.. కర్నూలు జిల్లా కారాగారానికి పోసాని!!

వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కర్నూలు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇటీవల సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై చేసిన వ్యాఖ్యల కారణంగా

భూమికి వచ్చేందుకు ఇన్ని నెలల పోరాటమా!! సునీతా విలియమ్స్ ఏం చెబుతోంది?

భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చే విషయంలో నెలకొన్న అనిశ్చితి గురించి మాట్లాడారు. ఇప్పటికే దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉండిపోయిన ఆమె,

మాజీ మంత్రి విడదల రజనీపై అవినీతి ఆరోపణలు, ఏసీబీ విచారణకు రంగం సిద్ధం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి విడదల రజనీపై భారీ అవినీతి ఆరోపణలు ఎదురయ్యాయి. ఆమె అధికారం ఉన్నంతసేపు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, ముఖ్యంగా స్టోన్ క్రషర్ యాజమాన్యాల

వాట్సాప్ కిస్ ఎమోజీ చూశాడు!!: భార్య, స్నేహితుడిని నరికి చంపేశాడు

కేరళలోని పతనంతిట్ట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను, ఆమె స్నేహితుడిని నరికి చంపాడు. ఈ ఘటనలో వైష్ణవి (28), ఆమె స్నేహితుడు విష్ణు (30) ప్రాణాలు కోల్పోయారు.

పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు.. నరసరావుపేట పోలీసులకే అప్పగింపు!!

వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. నరసరావుపేట, అల్లూరి, అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందజేశారు. దీంతో పోసానిని ముందుగా ఎవరికప్పగించాలనే

పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు పాల్పడితే.. ‘షీ బాక్స్’లో ఫిర్యాదు!!

పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా ‘మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం – 2013’ కఠినంగా అమలు అవుతోంది. ఈ నిబంధనల ప్రకారం, జిల్లా స్థాయిలో ఐసీడీఎస్ పర్యవేక్షణలో ‘స్థానిక ఫిర్యాదుల

ప్రియుడితో ఇల్లు కట్టుకుందామని.. కన్నబడ్డనే కిడ్నాప్ చేయించింది!?

బిహార్ రాష్ట్రంలో మానవత్వాన్ని కలవరపెట్టే ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి ఉండేందుకు, సొంత ఇల్లు నిర్మించేందుకు ఓ తల్లి మాతృత్వాన్ని తాకట్టుపెట్టింది. తన కన్నబిడ్డను కిడ్నాప్‌ చేయించి, 25 లక్షల రూపాయలు

ఏపీకి వడగాలుల హెచ్చరిక – ఎండలు మితిమీరనున్నాయి!!

ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం ఎండలు మితిమీరే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు సాధారణాన్ని మించనున్నట్లు, ముఖ్యంగా ఏప్రిల్‌, మే నెలల్లో

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)