Category: లైఫ్ స్టైల్

పీక్స్‌లో కెరీర్.. చీకటి రోజులు: షాకింగ్ నిజాలు షేర్ చేసుకున్న దీపికా!!

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె మానసిక ఆరోగ్యం గురించి తరచూ మాట్లాడుతూ అందరిలో అవగాహన కల్పిస్తుంటారు. ఆమె కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే కుంగుబాటుకు గురై చాలా ఇబ్బందిపడ్డారు. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన

మల్టీప్లెక్స్‌లకు ఊరట: పిల్లలను అనుమతించవచ్చు!

తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లకు హైకోర్టు ఊరటనిచ్చింది. 16 ఏళ్లలోపు పిల్లలను అన్ని షోలకు అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను మార్చి 17కు

విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు తప్పవు!!: హోం మంత్రి అనిత హెచ్చరిక

సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని ప్రభుత్వం ఉపేక్షించదని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనంతపురంలో జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆమె ఈ

ఏపీ బీసీ వసతి గృహాల్లో ఫేస్ రికగ్నిషన్: హాజరు మెరుగుదలకు కొత్త విధానం!

బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలు ప్రారంభమైంది. మొదట ప్రతి జిల్లాలో రెండు హాస్టళ్లను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. 1,100 హాస్టళ్లలో 52 హాస్టళ్లలో ప్రయోగాత్మకంగా

ఓ వ్యాధి.. ఓ యుద్ధం!!: మెదడు వ్యాధితో 24 ఏళ్ల యువసులో ABCD దిద్దుతోంది!!

రాజస్థాన్‌లోని జయపురకు చెందిన 24 ఏళ్ల పద్మజకు తలనొప్పి మొదలైందని నమ్మలేకపోయారు ఆమె తల్లిదండ్రులు. “నిద్ర సరిగ్గా లేకపోవచ్చు.. స్ట్రెస్సేమో..” అని చిన్న విషయంగా తీసుకున్నారు. కానీ అది జీవితాన్ని మార్చేసే వ్యాధిగా మారుతుందని

కస్టడీ ముగిసినా సహకరించని వంశీ – మరోసారి కస్టడీకి పోలీసుల యోచన!

కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ ముగిసినా విచారణలో సహకరించలేదు. ప్రశ్నలన్నింటికీ ‘తెలియదు’, ‘గుర్తులేదు’ అనే సమాధానాలే ఇచ్చారు. కేవలం తాడేపల్లికి వెళ్లిన విషయాన్ని మాత్రమే ఒప్పుకున్నారు.

పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్.. కడప జైలుకి తరలింపు!?

వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా

పోలీసులు 7 గంటలుగా విచారిస్తున్నా.. పోసాని సహకరించడం లేదు!?

సినీ నటుడు పోసాని కృష్ణమురళి పై అనుచిత వ్యాఖ్యల కేసు నమోదైంది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసిన పోలీసులు, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోసాని స్టేట్‌మెంట్ రికార్డు చేసిన

గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసులు నోటీసులు!?

వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు వెళ్లారు. సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదు కాగా, పోలీసులు సెక్షన్ 35(3) కింద నోటీసులు అందజేశారు.

చదువుతో ఫుట్‌పాత్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్‌కు!

మహారాష్ట్రకు చెందిన లక్ష్మణ్ రావు టీ అమ్ముతూనే పట్టుదలతో చదివారు. 40 ఏళ్ల వయసులో 12వ తరగతి, 50 ఏళ్లకు బీఏ, 63 ఏళ్లకు ఎంఏ పూర్తి చేశారు. 25 పుస్తకాలు రాసి ఫుట్‌పాత్

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)