
వారసులను డాక్టర్లుగా తీర్చిదిద్దిన సినీ దంపతులు: శరణ్య, పొన్వన్నన్!
సినిమా రంగంలో వారసుల ప్రవేశం చాలా సాధారణం. తరతరాలుగా నటీనటుల కుటుంబాలు తమ వారసులను కూడా ఈ రంగంలోకి ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే, ఈ మధ్య తమిళ నటుడు, దర్శకుడు పొన్వన్నన్ మరియు ప్రముఖ

సినిమా రంగంలో వారసుల ప్రవేశం చాలా సాధారణం. తరతరాలుగా నటీనటుల కుటుంబాలు తమ వారసులను కూడా ఈ రంగంలోకి ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే, ఈ మధ్య తమిళ నటుడు, దర్శకుడు పొన్వన్నన్ మరియు ప్రముఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చించారు. దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ, “తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మరియు

సినిమా పరిశ్రమకు ప్రాధాన్యమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సినీ పెద్దలతో భేటీ అనంతరం, ఆయన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పరిశ్రమకు కొత్త దిశానిర్దేశంగా నిలిచాయి.

తెలుగు సినీ ప్రేక్షకులు భాషతో పని లేదు. కథ బాగుండి, వినోదం పంచితే ఎలాంటి అనువాద చిత్రాలనైనా ఆహ్వానిస్తారు. పాన్ ఇండియా ట్రెండ్ నేపథ్యంలో అనువాద చిత్రాల సంఖ్య రెండు రెట్లు పెరిగింది. ఈ

హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. “తప్పుడు సమాచారంతో

ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యూఐ’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. యంగ్ హీరోలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కన్నడ హీరో యశ్ ఈ చిత్రాన్ని చూడడం తన అదృష్టంగా భావిస్తున్నాడు.

సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun) చిక్కడపల్లి పోలీసుల విచారణకు మంగళవారం ఉదయం హాజరయ్యారు. ఆయన తన నివాసం నుంచి బయలుదేరి, తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్రెడ్డి, నిర్మాత బన్నీ వాసుతో కలిసి

సాంకేతికత, ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), సంగీత ప్రపంచాన్ని గొప్పగా ప్రభావితం చేస్తోంది. గాయకుడి అవసరం లేకుండా పాటలు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ పాటలు హృదయాలను తాకాలంటే మనిషి స్పర్శ అవసరమని ప్రముఖ సంగీత

షూటింగ్ నుంచి నగరానికి రాగానే సంధ్యా ధియేటర్ దగ్గర జరిగిన సంఘటనలో చికిత్స పొందుతున్న బాబుని హాస్పిటల్ వెళ్లి చూశాను. బాగున్నాడు. రికవర్ అవుతున్నాడు. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఏది ఏమైనా బాధిత

హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు కీలకమైన సమాచారం అందించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఘటనకు సంబంధించి 10,000 వీడియోలను విశ్లేషించి





















సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్తో.