Politics

దావోస్‌ వేదికపై ‘ఒకే గళం’గా భారత్‌: చంద్రబాబు

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భారత్‌ ఏకతాటిపై నిలిచిందని, మొదటిసారి ఒకే వేదికపై భారతీయ రాష్ట్రాలు కలిసి పెట్టుబడుల కోసం పాటుపడ్డాయని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భిన్నమైన

‘వారసత్వం అనేది మిథ్య!!’: CM నారా చంద్రబాబు

లోకేశ్‌ రాజకీయ ప్రవేశంపై చంద్రబాబు వివరణ వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం వంటి ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. లోకేశ్‌ రాజకీయ వారసత్వం గురించి విలేకర్లు అడిగిన

అమరావతిపై లఘు చిత్రం: భవిష్యత్తు విజన్‌ను పరిచయం!!

రాజధాని అభివృద్ధి, పెట్టుబడులకు రాష్ట్రం అందిస్తున్న అవకాశాలపై చక్కటి ప్రదర్శన ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని గ్లోబల్‌ స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా రూపొందించిన లఘు చిత్రాన్ని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సమావేశంలో ప్రదర్శించారు. ఈ

అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం: పీ-4 మోడల్‌తో ముందుకు!!

పేదరికం తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం అవసరం.. సీఎమ్ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో ముందుకు నడిపించేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని కీలకంగా ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌

అమరావతిలో గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌: భవిష్యత్‌ నాయకుల తయారీకి కొత్త అడుగు!!

సాంకేతికతతో సమస్యల పరిష్కారానికి, నేతృత్వ లక్షణాల పెంపకానికి సీఎం చంద్రబాబు ప్రణాళిక ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వం, పోటీతత్వ లక్షణాలను పెంపొందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో, అమరావతిలో గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌

గ్రీన్‌ ఎనర్జీలో ఏపీకి గ్లోబల్‌ హబ్‌ గౌరవం: సీఎం చంద్రబాబు ప్రణాళికలు

ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ రంగాల్లో ప్రపంచానికి గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో సీఐఐ నిర్వహించిన సమావేశంలో

అమరావతిలో సీఐఐ కేంద్రం: CM చంద్రబాబు కీలక ప్రకటన!!

దావోస్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి కీలక ప్రకటన చేశారు. టాటా సంస్థతో కలసి అమరావతిలో సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

స్థిరాస్తి దళారిపై ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం.. భాజపా అండగా ఉంటుంది!!

మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో భాజపా ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) ఒక స్థిరాస్తి దళారిపై చేయిచేసుకోవడం కలకలం రేపుతోంది. మంగళవారం ఏకశిలానగర్‌లో పర్యటించిన ఆయన, బాధితుల ఫిర్యాదుల ఆధారంగా దళారిపై

గ్రామస్వరాజ్యం దిశగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ నిర్ణయాలు!!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ గ్రామస్వరాజ్యాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి పంచాయతీరాజ్‌ శాఖలో కీలక మార్పులను ప్రతిపాదించారు. గ్రామాల్లో పాలనను మెరుగుపరచడం, ప్రజలకు నిరంతరాయ సేవలందించడం లక్ష్యంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజల మెప్పు

MRI (మోస్ట్‌ రిలయబుల్‌ ఇండియన్స్‌)గా భావిస్తాం: మంత్రి లోకేష్!!

ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణంలో విదేశాల్లో ఉన్న తెలుగువారు భాగస్వాములు కావాలని, రాష్ట్రాభివృద్ధికి తాము పూర్తి సహకారం అందించాలన్నదే ఆశయమని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌ జ్యూరిక్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో లోకేశ్‌ ఈ

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)