
దావోస్ వేదికపై ‘ఒకే గళం’గా భారత్: చంద్రబాబు
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భారత్ ఏకతాటిపై నిలిచిందని, మొదటిసారి ఒకే వేదికపై భారతీయ రాష్ట్రాలు కలిసి పెట్టుబడుల కోసం పాటుపడ్డాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భిన్నమైన





























