Special

Godavari Pushkarams 2027 start date announcement poster

గోదావరి పుష్కరాలు 2027: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. తేదీలు ఇవే!

గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు శుభవార్త చెబుతూ, 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలను నిర్వహించనున్నట్లు

The number sequence 5201314 written on a computer screen or chat message

5201314: గూగుల్‌లో మనోళ్లు ఎక్కువగా వెతికిన సంఖ్య ఇదే! దీని అర్థం ఏమిటి?

2025 సంవత్సరానికి గాను గూగుల్ విడుదల చేసిన ‘వార్షిక సెర్చ్ రిపోర్ట్’లో ఒక ఆసక్తికరమైన అంశం చోటు దక్కించుకుంది. అదే 5201314 అనే ప్రత్యేక సంఖ్యల క్రమం. ఇది ‘మేడే’, ‘స్టాంపీడ్’ వంటి పదాలతో

Genelia Deshmukh speaking about work-life balance and parenting goals

ఈసారి బాలయ్య తాండవం బోర్డర్ దాటింది! పూనకాలు పక్కా!

‘అఖండ’ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను అదే ఊపులో ‘అఖండ 2: తాండవం’ అంటూ ఈసారి కథను సరిహద్దులు దాటించారు. ఈసారి అఘోరా పాత్రకు మరింత డోస్ పెంచి,

Actress Genelia Deshmukh shares her work-life balance formula

పిల్లలు తల్లిని పని చేసే వ్యక్తిగా గుర్తించాలి.. గౌరవించాలి!!: నటి జెనీలియా

నటి జెనీలియా డిసౌజా దేశ్‌ముఖ్ తన పని, ఇంటి బాధ్యతలను సమానంగా చూడడం గురించి మాట్లాడారు. మహిళలు తప్పకుండా పని చేయాలని, స్వతంత్రంగా ఉండాలని.. అలాంటి వైఖరిని నేను ప్రోత్సహిస్తానని ఆమె చెప్పారు. “నేను

Anand Mahindra Chiranjeevi Meet

చిరంజీవిని కలిసిన ఆనంద్ మహీంద్రా: లెజెండ్ వినయమే అసలు ఆకర్షణ!

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా హైదరాబాద్‌లో జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’లో పాల్గొన్నారు. అక్కడ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర “విజన్ 2047” ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: 8 మృతదేహాల గుర్తింపు ఇంకా ప్రశ్నార్థకమే!

అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి 9 రోజులు అవుతోంది. ఈ దుర్ఘటనలో చనిపోయిన దాదాపు 270 మందిలో, కనీసం ఎనిమిది మంది మృతదేహాలను ఇంకా గుర్తించలేకపోయారు.

రైలు ప్రయాణికులకు అలర్ట్: తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనలు జూలై 1 నుంచి మార్పు!

రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. తత్కాల్ టికెట్ రిజర్వేషన్ విధానంలో సమగ్ర మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు జూలై 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. ఇకపై ఆన్‌లైన్‌లో

ఇండిగో ఫ్లైట్ లో వ్యూయల్ ఇష్యూ: ‘మేడే’ అలర్ట్‌తో బెంగళూరులో సేఫ్ ల్యాండింగ్!

గువాహటి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం (6E-6764)లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విమానంలో ఇంధనం ప్రమాదకరంగా తక్కువగా ఉండటంతో పైలట్ ‘మేడే’ (అత్యవసర పరిస్థితి) అలర్ట్ ఇచ్చారు. దీంతో, 168 మంది ప్రయాణికులతో

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ భీభత్సం: 430 మందికి పైగా మృతి, అణు రియాక్టర్లపై ఆందోళన!

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గతవారం జూన్ 13న ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య మొదలైన పోరు తీవ్రరూపం దాలుస్తోంది. ఇరాన్ అధికారిక లెక్కల ప్రకారం, ఈ యుద్ధంలో ఇప్పటివరకు కనీసం 430 మంది

యోగా దినోత్సవంలో ఏపీ రికార్డుల హోరు: విశాఖ వేదికగా 23 అంతర్జాతీయ ఘనతలు!

ఆంధ్రప్రదేశ్ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అపూర్వ రీతిలో నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రం ఏకంగా 23 ప్రపంచ రికార్డులను సాధించినట్లు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందులో రెండు గిన్నిస్ రికార్డులు,

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)