
బాంబుల మధ్య భయంతో ఉన్నాం… ఇంటికి పంపించండి: భారత విద్యార్థుల వేడుకోలు
ఇజ్రాయెల్ వేసిన వైమానిక దాడులతో ఇరాన్ అట్టుడుకుతోంది. ముఖ్యంగా టెహ్రాన్లోని కొన్ని ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు, సైరన్ల మోగింపు నిత్యకృత్యం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.





























