
మహేశ్ బాబుకు ఈడీ షాక్: సాయిసూర్య, సురానా కేసులో విచారణకు నోటీసులు!
తెలుగు సినీ సూపర్స్టార్ మహేశ్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది, ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు సాయిసూర్య





























