
గ్రామీణ యువతకు ఉచిత టాలీ కంప్యూటర్ శిక్షణ: పది పాసైతే చాలు!!
ఏలూరులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ యువతీ యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందిస్తోంది. మార్చి 11, 2025 నుండి ప్రారంభమయ్యే ఈ 30 రోజుల శిక్షణ కార్యక్రమంలో టాలీ, ఇన్వెంటరీ, పర్చేజ్,

ఏలూరులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ యువతీ యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందిస్తోంది. మార్చి 11, 2025 నుండి ప్రారంభమయ్యే ఈ 30 రోజుల శిక్షణ కార్యక్రమంలో టాలీ, ఇన్వెంటరీ, పర్చేజ్,

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2024-25 సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని ఈపీఎఫ్ఓ బోర్డు శుక్రవారం నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ కొనసాగించింది.

ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెలా ఒకటో తేదీన జరుగుతున్న సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం మార్పులు చేసింది. తెల్లవారుజామునే పంపిణీ చేయాలని ఎక్కడా నిబంధనలు లేకపోయినా, చాలా జిల్లాల్లో అధికారులు

ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. పైకప్పు కూలిన ప్రదేశంలో బండరాళ్లు, బురద,

గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో సాగించిన కాఫీ పంటను కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్ ముందుకు వచ్చింది. 10 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సమగ్ర కాఫీ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా,

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తన కుటుంబానికి దగ్గరైన ఒక ముఖ్యమైన వ్యక్తి మృతి చెందారని భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు వీరాభిమాని అయిన యద్దుల అయ్యప్పరెడ్డి ఇక

శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్ఎల్బిసి) టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని సహాయక చర్యలు చేపడుతున్నామని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బి. సంతోష్ తెలిపారు. ప్రస్తుతం

భారతదేశంలో 2024 లో 84 సార్లు ఇంటర్నెట్ నిలిపివేశారు. ప్రజాస్వామ్య దేశాలలో ఇది చాలా ఎక్కువ. ఒక్క మయన్మార్ మినహా మరే దేశంలోనూ ఇంతలా ఇంటర్నెట్ షట్డౌన్ చేయలేదు. చాలా షట్డౌన్లు నిరసనలు, మత

రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఝలావర్ జిల్లాలోని పద్లా గ్రామంలో ఐదేళ్ల బాలుడు ప్రహ్లాద్ 250 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయి మరణించాడు. బోరుబావిని మూసివేయకుండా నిర్లక్ష్యం వహించడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు

ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, పోలీసులు మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసిన అనంతరం కేంద్రాలకు అనుమతించారు. తిరుపతిలో





















సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్తో.