Special

పాపికొండల్లోని తేనె కొండ ఎకో టూరిజం.. ప్రకృతితో సేదతీరే అవకాశం!

ఎత్తయిన కొండలు, వాటి మధ్య పరవళ్లు తొక్కే గోదావరి, పక్షుల కిలకిలరావాలు, ప్రశాంతమైన వాతావరణం.. ఇవన్నీ పర్యాటకులను ఆకర్షించే ప్రత్యేకతలు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గడిపేందుకు మొగ్గుచూపే వారికి పోలవరం మండలం కొరుటూరు సమీపంలోని

“నన్నెవరూ ఆపలేరు” – మంచు మనోజ్ భావోద్వేగ వ్యాఖ్యలు!!

అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన ‘జగన్నాథ్’ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత జీవితం, కుటుంబ సమస్యలపై పరోక్షంగా స్పందించారు.

ఏపీలో బర్డ్‌ ఫ్లూ కలకలం – తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో హెచ్చరిక!!

రాష్ట్రంలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రెండు కోళ్ల ఫారాల్లో బర్డ్‌ ఫ్లూ (H5N1) వైరస్‌ సోకినట్లు ల్యాబ్‌ పరీక్షల్లో తేలింది. పెరవలి మండలం కానూరు అగ్రహారం, తణుకు మండలం వేల్పూరులో విపరీతంగా కోళ్లు చనిపోవడంతో

భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా.. ‘వేవ్స్‌ సమ్మిట్‌’ అడ్వైజరీ బోర్డులో చిరంజీవి!

భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ (వేవ్స్‌)’ను నిర్వహించనుంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రముఖ సినీ

గిగ్ వర్కర్లకు కేంద్రం శుభవార్త – ప్రత్యేక పింఛను పథకం రానుంది!!

దేశవ్యాప్తంగా వివిధ ఆన్‌లైన్‌ వేదికల్లో పనిచేస్తున్న కోటికి పైగా గిగ్ వర్కర్ల భవిష్యత్తు భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి కోసం ప్రత్యేక పింఛను పథకాన్ని అమలు చేసేందుకు మోదీ

విజయవాడ డివిజన్‌లో కొన్ని రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు!!

విజయవాడ డివిజన్‌లోని నూజివీడు-వట్లూరు-ఏలూరు మధ్య ఆటోమేటిక్‌ సెక్షన్‌ ప్రారంభానికి అవసరమైన నాన్‌-ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా ఫిబ్రవరి 8న ఆరు రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. అలాగే, ఫిబ్రవరి

ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై ఉచితంగా సౌర విద్యుత్‌: కేంద్రం ఆమోదం!!

ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు చెందిన 20.10 లక్షల ఇళ్లపై ఉచితంగా 2 కిలోవాట్ల సౌర విద్యుత్‌ పలకలు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులపై ఆర్థిక భారం పడకుండా లీజు రూపేణా ప్రతి నెలా కొంత మొత్తాన్ని

ఎల్‌ఐసీ పాలసీదారులు అప్రమత్తంగా ఉండలి!: ఫేక్ యాప్స్‌తో మోసపోవద్దు!!

ఎల్‌ఐసీ ఇండియా పేరుతో నకిలీ మొబైల్ అప్లికేషన్లు చెలామణి అవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీదారులకు తాజా హెచ్చరిక జారీ చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్, ఎల్‌ఐసీ

ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించే యుఫోరియా వేడుక.. ఈ నెల 15న విజయవాడలో!!

“సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు” అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించనున్నట్లు నారా భువనేశ్వరి ప్రకటించారు. రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జీవితాలను రక్షిస్తాయని, అందరూ

టాటా గ్రూప్‌లో కీలక పదవి: స్ట్రాటజిక్‌ ఇనిషియేటివ్స్‌కు జీఎమ్ గా శంతను!!

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా (Ratan Tata) జీవిత చరమాంకంలో ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి శంతను నాయుడు (Shantanu Naidu)కి టాటా మోటార్స్‌ (Tata Motors)లో స్ట్రాటజిక్‌ ఇనిషియేటివ్స్‌కు జనరల్‌ మేనేజర్‌

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)