Special

ఇకపై సిమ్ డీ-ఆక్టివేట్ కాదు: ట్రాయ్ కొత్త నిబంధనలు!!

సెల్‌ఫోన్ వినియోగదారులకు ఊరట కల్పిస్తూ భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇప్పటివరకు సిమ్ కార్డును రీఛార్జ్ చేయకుంటే నెట్‌వర్క్ కంపెనీలు వాటిని డీ-ఆక్టివేట్ చేసేవి. అయితే ఇకపై కేవలం

బస్సు డ్రైవర్‌కు కర్ణాటక ట్రాఫిక్ పోలీస్ షాక్ ఇచ్చాడు.. ఎలాగో తెలుసా?

రోడ్డు ప్రమాదాల నివారణకు కర్ణాటక ట్రాఫిక్ పోలీసులు వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. వీరి తాజా పని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు పొందుతోంది. రహదారిపై అతిగా హారన్ వినియోగించిన ఓ బస్సు డ్రైవర్‌ను పట్టుకున్న పోలీసులు,

సైఫ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కి అంతా సిద్ధం.. వెన్నెముకకు సర్జరీ చేసిన వైద్యులు!!

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ముంబయి లీలావతి ఆస్పత్రి నుంచి ఈ రోజు డిశ్చార్జ్‌ అవనున్నారు. సైఫ్‌ డిశ్చార్జ్‌ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ఈనెల 16న తన ఇంట్లో చోరీకి

తెలంగాణకు కొత్త నైపుణ్య శిక్షణ- సింగపూర్ ఐటీఈతో యంగ్ ఇండియా యూనివర్సిటీ ఒప్పందం!!

తెలంగాణ ప్రభుత్వం సింగపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌ (ఐటీఈ) తో కీలక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు

నిరుపేదలకు ఉచిత స్థలాల కేటాయింపు – కూటమి సర్కారు కీలక నిర్ణయం

కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు నివాస స్థలాలను ఉచితంగా కేటాయించనున్నట్లు ప్రకటించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బీపీఎల్‌ కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతాయి.

పందెం కోడి జోరు: గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోట్లు చేతులు మారాయి

ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో సంక్రాంతి పండగ కోడిపందేల జోరుతో రణరంగంగా మారింది. పండగ మూడు రోజుల పాటు కోడిపందేలు, గుండాట, ఇతర జూద క్రీడలతో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోడిపందేలే

120 అనాథలను దత్తత తీసుకున్నమంచు విష్ణు: వారితోనే సంక్రాంతి వేడుకలు!!

తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలోని మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నట్లు నటుడు మంచు విష్ణు తెలిపారు. సోమవారం, మోహన్‌బాబు యూనివర్సిటీలో వారితో కలిసి సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా,

ఏపీలో జోరుగా కోడి పందేలు.. చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు!!

సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లి, రామవరప్పాడు, అంపాపురంలో కోడి పందేలు నిర్వహించగా, వీటిని చూడటానికి ప్రజలు భారీగా

బరులు సిద్ధం: గోదారోళ్ల కోడి పందేల ఏర్పాట్లు.. మరోవైపు పోలీసులు హెచ్చరికలు!!

సంక్రాంతి పండగ సమీపించిన సందర్భంగా కోడి పందేల నిర్వాహకులు బరులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కోడి పందేలు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, పోలీసులు పందేలు ఏర్పాటు

నవ దంపతులకు కొత్త రేషన్‌ కార్డులు: క్యూటీ ఆర్‌ కోడ్‌తో సరికొత్త రూపంలో!!

రాష్ట్రంలో నవ దంపతులకు కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రేషన్‌ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకూ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా అవకాశం కల్పించనుంది. కొత్త రేషన్‌

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)