Special

దావోస్‌లో సీఎం రేవంత్ చర్చలు: విప్రో కొత్త సెంటర్‌కు అంగీకారం!!

దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్బంగా విప్రో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ రిషద్ ప్రేమ్‌జీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు గల

రివర్స్ గేర్ వేశాడు.. చివరికి ఏం జరిగిందంటే?

పూణెలోని విమన్ నగర్‌లో పార్కింగ్ ప్రాంతంలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. కారు డ్రైవర్ ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ పొరపాటున రివర్స్ గేర్ వేశాడు. అదుపు తప్పిన కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేరుగా

ఇకపై సిమ్ డీ-ఆక్టివేట్ కాదు: ట్రాయ్ కొత్త నిబంధనలు!!

సెల్‌ఫోన్ వినియోగదారులకు ఊరట కల్పిస్తూ భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇప్పటివరకు సిమ్ కార్డును రీఛార్జ్ చేయకుంటే నెట్‌వర్క్ కంపెనీలు వాటిని డీ-ఆక్టివేట్ చేసేవి. అయితే ఇకపై కేవలం

బస్సు డ్రైవర్‌కు కర్ణాటక ట్రాఫిక్ పోలీస్ షాక్ ఇచ్చాడు.. ఎలాగో తెలుసా?

రోడ్డు ప్రమాదాల నివారణకు కర్ణాటక ట్రాఫిక్ పోలీసులు వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. వీరి తాజా పని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు పొందుతోంది. రహదారిపై అతిగా హారన్ వినియోగించిన ఓ బస్సు డ్రైవర్‌ను పట్టుకున్న పోలీసులు,

సైఫ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కి అంతా సిద్ధం.. వెన్నెముకకు సర్జరీ చేసిన వైద్యులు!!

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ముంబయి లీలావతి ఆస్పత్రి నుంచి ఈ రోజు డిశ్చార్జ్‌ అవనున్నారు. సైఫ్‌ డిశ్చార్జ్‌ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ఈనెల 16న తన ఇంట్లో చోరీకి

తెలంగాణకు కొత్త నైపుణ్య శిక్షణ- సింగపూర్ ఐటీఈతో యంగ్ ఇండియా యూనివర్సిటీ ఒప్పందం!!

తెలంగాణ ప్రభుత్వం సింగపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌ (ఐటీఈ) తో కీలక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు

నిరుపేదలకు ఉచిత స్థలాల కేటాయింపు – కూటమి సర్కారు కీలక నిర్ణయం

కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు నివాస స్థలాలను ఉచితంగా కేటాయించనున్నట్లు ప్రకటించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బీపీఎల్‌ కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతాయి.

పందెం కోడి జోరు: గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోట్లు చేతులు మారాయి

ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో సంక్రాంతి పండగ కోడిపందేల జోరుతో రణరంగంగా మారింది. పండగ మూడు రోజుల పాటు కోడిపందేలు, గుండాట, ఇతర జూద క్రీడలతో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోడిపందేలే

120 అనాథలను దత్తత తీసుకున్నమంచు విష్ణు: వారితోనే సంక్రాంతి వేడుకలు!!

తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలోని మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నట్లు నటుడు మంచు విష్ణు తెలిపారు. సోమవారం, మోహన్‌బాబు యూనివర్సిటీలో వారితో కలిసి సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా,

ఏపీలో జోరుగా కోడి పందేలు.. చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు!!

సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లి, రామవరప్పాడు, అంపాపురంలో కోడి పందేలు నిర్వహించగా, వీటిని చూడటానికి ప్రజలు భారీగా

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)