Special

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ జాతికి అంకితం: వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని!

ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైంది. రూ.413 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్‌ సాంకేతికతలో ముందుంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా పాల్గొనగా, కేంద్ర

వాణిజ్య గ్యాస్ ధరలు తగ్గింపు: రూ. 14.5 నుంచి రూ. 16 వరకు తగ్గాయి!!

2025 జనవరి 1న ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు (OMCs) వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ (19 కేజీలు) ధరలను తగ్గించినట్లు ప్రకటించాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు మెట్రో నగరాల్లో ధరలు రూ. 14.5

హైందవ ధర్మ పరిరక్షణకై ఆలయాల స్వతంత్రత అవసరం: చినజీయర్‌ స్వామి

హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పాలన తొలగించి, చిన్న గుడి నుంచి తిరుమల వెంకన్న ఆలయం వరకు అన్నింటికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కేసరపల్లిలో విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో జరిగిన ‘హైందవ శంఖారావం’

హైందవ ధర్మ విలువల కోసం ఓ పాటని తిరస్కరించా: అనంత్ శ్రీరామ్!!

హిందూ దేవాలయాల నిర్వహణపై ప్రభుత్వ హస్తం తొలగించి, చిన్న గుడి నుంచి తిరుమల వెంకటేశ్వరుడి ఆలయం వరకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని స్వామీజీలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు కోరారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి

1993లో ఎన్టీఆర్.. 1996లో చంద్రబాబు.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ సీఎమ్ గా చంద్రబాబు: ఇందిరాదత్

ప్రపంచ తెలుగు సమాఖ్య 1993లో నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఆవిష్కృతమై, తెలుగువారి సంక్షేమం కోసం కృషి చేస్తోంది. ఈ సమాఖ్య ద్వారా హైదరాబాద్‌లో 1996లో రెండో మహాసభలు నిర్వహించగా, అప్పటి ముఖ్యమంత్రి

డీఎస్సీ 2008 అభ్యర్థుల వేడుకోలు: ప్రజాభవన్ ఎదుట నిరీక్షణ !! సీఎమ్ గారూ స్పందించండి!!

2008 డీఎస్సీ అభ్యర్థులు తమకు ఉద్యోగ పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట ధర్నాకు దిగారు. 1399మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు జీవో నెంబర్ 9 తీసుకొచ్చి, కేబినెట్ అప్రూవల్ కూడా

వందే భారత్‌ రైలు – గంటకు 180 కిలోమీటర్ల వేగం.. చుక్క నీరు తొణకలేదు!! చూస్తారా?

దేశంలో తొలిసారిగా వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ వేగంగా కసరత్తు చేస్తోంది. రైలు వేగాన్ని పెంచేందుకు రాజస్థాన్‌లోని కోటా రైల్వే డివిజన్‌లో నిర్వహించిన ప్రయోగాల్లో రైలు గరిష్ఠంగా గంటకు 180

సంక్రాంతి ప్రత్యేక రైళ్ల వివరాలు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ నిర్ణయం!

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వే శాఖ విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ విషయాన్ని రైల్వే పీఆర్‌వో నుస్రత్‌ మండ్రుప్కర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ–కాకినాడ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ: రూ.5,000 నోట్లపై పుకార్లకు చెక్

ప్రస్తుతం భారతదేశంలో చలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ రూ.500 కాగా, రూ.5,000 నోటు త్వరలో రాబోతుందని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ క్లారిటీ ఇచ్చింది. ఆర్‌బీఐ, రూ.2,000 నోట్లను

సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం స్పష్టత: ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ?

సంక్రాంతి పండుగ సమీపిస్తోందంటే హైదరాబాద్‌ నగరంలో సగం మంది స్వస్థలాలకు వెళ్ళిపోతారు. ఈ పండుగ సీజన్‌లో పిండి వంటలు, కోళ్ల పందేలు, భోగి మంటలు, బంధుమిత్రులతో సరదా క్షణాలు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఆనందాన్ని తెస్తాయి.

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)