
చర్లపల్లి రైల్వే టెర్మినల్ జాతికి అంకితం: వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని!
ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైంది. రూ.413 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ సాంకేతికతలో ముందుంది. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వర్చువల్గా పాల్గొనగా, కేంద్ర





























