
గోదావరి పుష్కరాలు 2027: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. తేదీలు ఇవే!
గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు శుభవార్త చెబుతూ, 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలను నిర్వహించనున్నట్లు





























