
మచిలీపట్నం Development: పర్యాటకం, Shipyard కోసం భారీ Investments! మంత్రి కొల్లు రవీంద్ర హామీ!
కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యల పరిష్కారమే అని మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం ప్రజా దర్బార్లో స్పష్టం చేశారు. ప్రజా దర్బార్లో రెవెన్యూ, పింఛన్లు, ఇంటి స్థలాలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని





























