Latest News & Article

Day: January 7, 2025

Politics

ఫార్ములా ఈ-రేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్..అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం!!

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (కల్వకుంట్ల తారక రామారావు) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేయడంతో, ఈ తీర్పును

Special

సంక్రాంతికి ముందు గుట్టుగా పందేలు: దాదాపు రూ.100 కోట్లు చేతులు మారినట్లు సమాచారం!!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగకు ముందే పందేలు హడావుడిగా ప్రారంభమయ్యాయి. భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో రాత్రి వేళల్లో పందేలు నిర్వహిస్తూ, భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయి. రాత్రి 7 గంటల

Politics

కడప ఎంపీ పీఏ రాఘవరెడ్డి అదుపులోకి: ఎస్సీ, ఎస్టీ కేసులో 20వ నిందితుడిగా కేసు నమోదు!!

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పోలీసులు పులివెందులలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించడంతో, పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ నేతృత్వంలో పోలీసులు స్టేషన్ క తరలించారు. రాఘవరెడ్డిపై

ఎడ్యుకేషన్

ఆటోఫజీ ఆరోగ్య రహస్యం: ’పూరి మ్యూజింగ్స్‌’ లో జగన్ వివరణ.. ఉపవాసం మంచిదే!!

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తన ‘పూరి మ్యూజింగ్స్‌’ లో ఆరోగ్యం, జీవనశైలిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆటోఫజీ అనే శరీర ప్రక్రియ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఉపవాసం, వ్యాయామం, చన్నీటి స్నానం

ఇంటర్నేషనల్

భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ భారీ పెట్టుబడి: 10 మిలియన్ల మందికి ఏఐ స్కిల్స్‌పై శిక్షణ!!

భారత్‌లో కృత్రిమ మేధ (AI) సామర్థ్యాలను అభివృద్ధి చేయడం, డేటా సెంటర్లను విస్తరించడం కోసం ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ 3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల బెంగళూరులో

Special

సంక్రాంతి పండగ కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు:సాధారణ ఛార్జీలే వసూలు!!

సంక్రాంతి పండగను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. జనవరి 8 నుంచి 13 వరకు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను

ఎడ్యుకేషన్

కారులో ప్రేమ జంట ఆత్మహత్య: కుటుంబ ఒత్తిడి, బ్లాక్ మెయిల్ కారణంగా విషాద ఘటన!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఘట్‌కేసర్‌లో విషాద ఘటన జరిగింది. వేర్వేరు కులాలకు చెందిన ప్రేమికులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. 25 ఏళ్ల శ్రీరాములు మరియు 17 ఏళ్ల బాలిక, తమ ప్రేమను కుటుంబ

సినిమా

ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్.. బాబు తండ్రితోనూ మాట్లాడారు!

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో పరామర్శించారు. తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజుతో కలిసి ఆస్పత్రికి చేరుకున్న అల్లు

Politics

ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా గన్ని వీరాంజనేయులుకి అవకాశం!? అభిమానులు, కార్యకర్తల్లో ఆనందం!!

తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆప్కాబ్‌ ఛైర్మన్‌ పదవికి ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల పశ్చిమగోదావరి పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌ గన్నిని ‘‘ఆప్కాబ్‌ ఛైర్మన్‌’’