
చంద్రుడిపై రష్యా ‘పవర్’ ప్లాంట్ నిజమేనా!? రష్యా, చైనా ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నాయా?
భూమి మీద పవర్ కట్స్ సహజం, కానీ చంద్రుడి మీద నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేసే ప్లాంట్ ఉంటే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉన్నా రష్యా ఇప్పుడు ఇదే దిశగా అడుగులు వేస్తోంది.

భూమి మీద పవర్ కట్స్ సహజం, కానీ చంద్రుడి మీద నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేసే ప్లాంట్ ఉంటే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉన్నా రష్యా ఇప్పుడు ఇదే దిశగా అడుగులు వేస్తోంది.

మైదానంలో వేలాది మంది చప్పట్లు, ఈలలు లేకపోవచ్చు.. కానీ తన లక్ష్యం వైపు పరుగెత్తేటప్పుడు ఆమె గుండె చప్పుడు దేశం మొత్తం వినేలా ఉంది. మౌనంగానే తన పని పూర్తి చేసి, విజయంతో ప్రపంచం

ఒకప్పుడు ఇతర దేశాల సాయం కోరిన మనం, ఇప్పుడు ప్రపంచ దేశాల భారీ ఉపగ్రహాలను మన భుజాల మీద మోస్తూ నింగిలోకి పంపుతున్నాం. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన ఈ ఘనతపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సాధారణంగా అంతరిక్ష ప్రయోగాలు అంటేనే ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుంది. అందులోనూ అత్యంత బరువున్న ఉపగ్రహాలను నింగిలోకి పంపడంలో ఇస్రోది ఇప్పుడు ప్రత్యేక శైలి. తాజాగా అమెరికాకు చెందిన ఒక భారీ ఉపగ్రహాన్ని

భారతీయ రైల్వే పెరిగిన నిర్వహణ ఖర్చులను బ్యాలెన్స్ చేసేందుకు టికెట్ ధరలను స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని లోకల్ ప్రయాణాల్లో మార్పులు చేయలేదు.(Indian Railways Train Fare

దుబాయ్లో భారీ వర్షాలు కురుస్తుండగా, ఉరుముల గర్జనల మధ్య ఆకాశం నుంచి వచ్చిన పిడుగు నేరుగా బుర్జ్ ఖలీఫా శిఖరాన్ని తాకింది. ఈ అరుదైన దృశ్యాన్ని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్

2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న T20 World Cup కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ రేపు తుది నిర్ణయం తీసుకోనుంది. దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసిన వెంటనే ఈ ప్రకటన వెలువడనుంది.

ప్రసిద్ధ ఢాకా యూనివర్సిటీ (Dhaka University)లో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఎస్కలేటర్ ప్రమాదం క్యాంపస్లో కలకలం సృష్టించింది. సాధారణ వేగంతో నడవాల్సిన ఎస్కలేటర్ ఒక్కసారిగా వేగం పుంజుకోవడంతో దానిపై ఉన్న విద్యార్థులు అదుపు తప్పారు. కింద

రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ.. “మీరు వారణాసి షూటింగ్లో బిజీగా ఉన్నారు కదా.. అక్కడ ఏదైనా ఫన్ (పులులతో యుద్ధం

ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) తన భారత పర్యటనను జాంనగర్లో ముగించారు. ఇంటర్ మయామి సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్తో కలిసి అంబానీకి చెందిన వైల్డ్లైఫ్ సెంటర్ను సందర్శించారు





















సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్తో.