
బడ్జెట్ లో యాపిల్ కొత్ ఫోన్!: iPhone 16e.. ఏఐతో అదిరే ఫీచర్లు ఉన్నాయ్
Apple లవర్స్కు గుడ్ న్యూస్! Apple కంపెనీ తక్కువ ధరలో iPhone 16e అనే కొత్త ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్లో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి. ధర కూడా అందుబాటులో ఉంటుంది.

Apple లవర్స్కు గుడ్ న్యూస్! Apple కంపెనీ తక్కువ ధరలో iPhone 16e అనే కొత్త ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్లో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి. ధర కూడా అందుబాటులో ఉంటుంది.

క్రికెట్ బెట్టింగ్ మళ్లీ పురివిప్పుతోంది. ఆట ఎక్కడ జరిగినా, బంతి బంతికీ బెట్టింగ్ జోరు పెరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా క్రీడా స్ఫూర్తితో మ్యాచ్లను వీక్షించేవారి సంఖ్య తగ్గింది. పట్టణ, గ్రామాల్లో ఈటింగ్, ప్లేయింగ్,

గుంటూరు మిర్చియార్డు పరిసరాల్లో కొన్ని మిల్లులు నాసిరకమైన కల్తీ కారం ఉత్పత్తి చేసి మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. మిర్చి తొడిమలు, రంగుమారిన మిర్చి, తాలు, తుక్కు మిశ్రమంతో తయారైన కారం హోటళ్లు, క్యాటరింగ్, అల్పాహార కేంద్రాలకు

పది, ఇంటర్ పరీక్షల సమయం దగ్గరపడుతోంది. దీంతో విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోవాలని కష్టపడుతున్నారు. అయితే, ఈ సమయంలో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు భయంతో చదవలేకపోతుంటే, మరికొందరు నిరాశలో కూరుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో

ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యలపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన ఉపాధ్యాయుల బదిలీలలో వివాదాలకు తావు లేకుండా సీనియారిటీ జాబితాలను రూపొందించాలని ఆదేశించారు. జీవో 117కు

కూటమి ప్రభుత్వం ప్రతిభకు ప్రాధాన్యమిస్తూ విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమించింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఎస్టీ ఎరుకల వర్గానికి చెందిన మహిళ ప్రసన్నశ్రీని రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ వర్సిటీ వీసీగా ఎంపిక చేసింది. భర్తీలో పైరవీలు,

అల్లూరి జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేగింది. ఏడో తరగతి చదువుతున్న ఓ బాలికపై పదో తరగతి విద్యార్థినులు దాడి చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ

కెనడాలోని టొరంటోలో జరిగిన విమాన ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన ఈ విమానం, అమెరికాలోని మిన్నె పొలిస్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పియర్సన్ ఎయిర్పోర్టులో రన్వేపై దిగిన తర్వాత

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ నెయ్యి కల్తీ వ్యవహారం లో సిట్ విచారణ మూడో రోజు కొనసాగింది. సిట్ అధికారులు ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్, బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్,

సత్యవర్ధన్ అపహరణ, దాడి కేసులో వైకాపా నేత వల్లభనేని వంశీ ప్రమేయంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వంశీ సెల్ఫోన్ స్వాధీనం చేసుకుంటే కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తూ, విజయవాడ ఎస్సీ,





















సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్తో.