లైఫ్ స్టైల్

జీయోటెలీ ఓఎస్ తో థాంమ్సన్ తొలి స్మార్ట్ టీవీలు.. బడ్జెట్ లోనే!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ THOMSON, భారతదేశ మార్కెట్ కోసం కొత్తగా 43-ఇంచ్ QLED టీవీని విడుదల చేసింది. ప్రత్యేకత ఏమిటంటే, ఈ టీవీ JioTele OS

Lava Prowatch X: తక్కువ ధరలో అదిరిపోయే స్మార్ట్‌వాచ్!

Lava కంపెనీ కొత్త స్మార్ట్‌వాచ్ విడుదల చేసింది. దీని పేరు Prowatch X. ఇది తక్కువ ధరలో చాలా ఫీచర్లు కలిగి ఉంది. ఈ వాచ్‌లో GPS ఉంది. బ్లూటూత్ ద్వారా ఫోన్ మాట్లాడవచ్చు.

బడ్జెట్ లో యాపిల్ కొత్ ఫోన్!: iPhone 16e.. ఏఐతో అదిరే ఫీచర్లు ఉన్నాయ్

Apple లవర్స్‌కు గుడ్ న్యూస్! Apple కంపెనీ తక్కువ ధరలో iPhone 16e అనే కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్లో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి. ధర కూడా అందుబాటులో ఉంటుంది.

క్రికెట్ బెట్టింగ్ భూతం: ఛాంపియన్స్ ట్రోఫీతో పెరిగిన మోసం!

క్రికెట్ బెట్టింగ్ మళ్లీ పురివిప్పుతోంది. ఆట ఎక్కడ జరిగినా, బంతి బంతికీ బెట్టింగ్ జోరు పెరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా క్రీడా స్ఫూర్తితో మ్యాచ్‌లను వీక్షించేవారి సంఖ్య తగ్గింది. పట్టణ, గ్రామాల్లో ఈటింగ్, ప్లేయింగ్,

మిర్చియార్డు పరిసరాల్లో కల్తీ కారం మాఫియా.. ఆరోగ్యాన్ని దెబ్బతీసే మిర్చి మోసం!

గుంటూరు మిర్చియార్డు పరిసరాల్లో కొన్ని మిల్లులు నాసిరకమైన కల్తీ కారం ఉత్పత్తి చేసి మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మిర్చి తొడిమలు, రంగుమారిన మిర్చి, తాలు, తుక్కు మిశ్రమంతో తయారైన కారం హోటళ్లు, క్యాటరింగ్, అల్పాహార కేంద్రాలకు

పరీక్షల వేళ విద్యార్థుల్లో ఒత్తిడి: ధైర్యంగా ఉండండి, గెలుపు మీదే!

పది, ఇంటర్ పరీక్షల సమయం దగ్గరపడుతోంది. దీంతో విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోవాలని కష్టపడుతున్నారు. అయితే, ఈ సమయంలో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు భయంతో చదవలేకపోతుంటే, మరికొందరు నిరాశలో కూరుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో

ఉపాధ్యాయుల బదిలీలలో వివాదాలొద్దు!!: మంత్రి నారా లోకేశ్

ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యలపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన ఉపాధ్యాయుల బదిలీలలో వివాదాలకు తావు లేకుండా సీనియారిటీ జాబితాలను రూపొందించాలని ఆదేశించారు. జీవో 117కు

ప్రతిభకు పట్టం: వర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్లను నియమించిన కూటమి ప్రభుత్వం!

కూటమి ప్రభుత్వం ప్రతిభకు ప్రాధాన్యమిస్తూ విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమించింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఎస్టీ ఎరుకల వర్గానికి చెందిన మహిళ ప్రసన్నశ్రీని రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ వర్సిటీ వీసీగా ఎంపిక చేసింది. భర్తీలో పైరవీలు,

 పాడేరు సెయింట్ ఆన్స్ స్కూల్లో ర్యాగింగ్ కలకలం: జూనియర్ పై సీనియర్ల దాడి!

అల్లూరి జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం రేగింది. ఏడో తరగతి చదువుతున్న ఓ బాలికపై పదో తరగతి విద్యార్థినులు దాడి చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ

కెనడాలో విమాన ప్రమాదం: రన్ వే పై విమానం ఫల్టీలు కొడుదూ బోల్తా పడింది!!

కెనడాలోని టొరంటోలో జరిగిన విమాన ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం, అమెరికాలోని మిన్నె పొలిస్‌ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పియర్సన్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై దిగిన తర్వాత

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)