
జీయోటెలీ ఓఎస్ తో థాంమ్సన్ తొలి స్మార్ట్ టీవీలు.. బడ్జెట్ లోనే!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ THOMSON, భారతదేశ మార్కెట్ కోసం కొత్తగా 43-ఇంచ్ QLED టీవీని విడుదల చేసింది. ప్రత్యేకత ఏమిటంటే, ఈ టీవీ JioTele OS





























