Special

భయానక భూకంపం – మయన్మార్, థాయ్‌లాండ్‌లో 1000కుపైగా మృతి

శుక్రవారం మయన్మార్‌, థాయ్‌లాండ్‌లను తీవ్ర భూకంపాలు వణికించాయి. మయన్మార్ మిలిటరీ తెలిపిన వివరాల ప్రకారం, 1002 మంది మరణించగా, 2370 మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాక్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ భారీ

నారా లోకేశ్‌ చొరవతో నిరుపేదకు గుండె దానం

గుంటూరుకు చెందిన చెరుకూరి సుష్మ (47) బ్రెయిన్‌డెడ్‌ కావడంతో ఆమె కుటుంబం అవయవదానానికి అంగీకరించింది. జీవన్‌దాన్‌ ట్రస్టు సమన్వయంతో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయాన్ని వైద్యులు సేకరించారు. ఈ అవయవాలను గుంటూరు, విజయవాడ, తిరుపతి,

భూగర్భ జలాల దోపిడీ.. 2,617 గ్రామాల్లో నీటి సంక్షోభం!

రాష్ట్రంలోని 2,617 గ్రామాల్లో భూగర్భ జలాల వినియోగం నియంత్రణను కోల్పోయింది. వాటిలో 300 గ్రామాల్లో మరీ దారుణంగా నీటిని తోడేస్తున్నట్లు కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ అధ్యయనంలో వెల్లడైంది. ప్రకాశం, శ్రీకాకుళం, శ్రీసత్యసాయి జిల్లాల్లో

మనవడు బర్త్ డే సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల దర్శనం!!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాంశ్‌ జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అర్చకులు లాంఛనంగా

“ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మావోయిస్టులపై భారీ ఎదురుకాల్పులు”

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచిన భద్రతా బలగాలు, గురువారం బీజాపుర్‌, కాంకెర్‌ అడవుల్లో భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. బీజాపుర్‌ – దంతెవాడ సరిహద్దు గంగలూరు ప్రాంతంలో 18 మంది మావోయిస్టులు హతం

“వైఎస్సార్ పేరు తొలగింపు.. విశాఖ స్టేడియంలో ఉద్రిక్తత!”

విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు తొలగించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టేందుకు

అనకాపల్లి రైల్వే వంతెన కుంగింది.. 8 రైళ్ల నిలిపివేత!

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం రాత్రి ఓ భారీ వాహనం గడ్డర్‌ను ఢీకొట్టడంతో అండర్‌ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఫలితంగా

సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి..! ఆత్మహత్యాయత్నమా? అసలు నిజం ఇదే

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో నివసిస్తున్న సింగర్ కల్పన మంగళవారం సాయంత్రం భర్తకు ఫోన్ చేసి అస్వస్థతకు గురవుతున్నట్లు చెప్పడంతో, ఆయన కాలనీ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసుల సహాయంతో ఆమె ఇంటి తలుపులు బద్దలు

తిరుమల కల్తీ నెయ్యి కేసు – ఇద్దరు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే అరెస్టయిన నిందితుల్లో ఇద్దరిని మరోసారి సిట్ కస్టడీకి అనుమతిస్తూ తిరుపతి రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భోలేబాబా

పరీక్ష మధ్యలో పురిటినొప్పులు – ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రియాంక.. ఎక్కడంటే!?

రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్ జిల్లా మల్పురాకు చెందిన ప్రియాంక చౌదరీ నిండు నెలల గర్భిణీ అయినప్పటికీ రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ ఫర్ టీచర్స్ (రీట్) పరీక్ష రాయడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 27న బరోనిలోని ప్రభుత్వ

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)