Special

ఏలూరు క్యాంపు ఆఫీస్: జెస్సీ రాజ్‌కి ఎంపీ మహేష్ కుమార్ అభినందనలు!

అంతర్జాతీయ స్థాయిలో స్కేటింగ్‌లో ప్రతిభ చాటుతున్న జెస్సీ రాజ్‌ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందించారు. ఆదివారం తన తల్లిదండ్రులతో ఎంపీని మర్యాద పూర్వకంగా కలిసిన జెస్సీ, తన విజయాలను వివరించారు. భవిష్యత్తుకు

మిర్చి రైతులకు కేంద్రం భరోసా – త్వరలో కొనుగోళ్లు ప్రారంభం!!

ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి ధరలు పడిపోవడంతో ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేయగా, కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో మిర్చి

పోలవరం నిర్వాసిత గ్రామాల్లో వన్య ప్రాణుల సందడి!! చిరుత సంచారంతో అలర్ట్!!

ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో వన్యప్రాణుల సంచారం గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు నిర్వాసితులతో నిండిన 19 గ్రామాలు 2020 నాటికి ఖాళీ అవ్వడంతో వన్య ప్రాణులు స్వేచ్ఛగా సంచరించేలా మారాయి. వీటిలో

ఏపీ నగర, పట్టణ ప్రజలకు ఊరట – చెత్త పన్ను రద్దు!!

నగరాలు, పట్టణాల్లో ప్రజలకు భారంగా మారిన చెత్త పన్ను రద్దు చేయబడింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసి, 2024 డిసెంబర్ 31 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని

బైక్‌పై 3,000 కిలోమీటర్ల ప్రయాణం: తండ్రితో కొడుకు కుంభమేళా యాత్ర!!

కర్ణాటకలోని శిర్వా గ్రామానికి చెందిన ప్రజ్వల్‌ షెనాయ్‌ (25) తన తండ్రి రాజేంద్ర షెనాయ్‌ (52) తో కలిసి బైక్‌పై ఫిబ్రవరి 6న ఉదయం 4 గంటలకు ప్రయాణం మొదలుపెట్టాడు. కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌

ఏపీ విద్యుత్ వినియోగదారులకు శుభవార్త!!: ఛార్జీలు పెంపు లేదు

ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) 2025-26 విద్యుత్ టారిఫ్‌ను తిరుపతిలో విడుదల చేసింది. విద్యుత్ ఛార్జీలు ఏ విభాగంలోనూ పెంచడం లేదని మండలి ఛైర్మన్‌ రాంసింగ్‌ ఠాగూర్‌ వెల్లడించారు. విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ

ఆధార్ కార్డుతో జాగ్రత్త: జిరాక్స్ సెంటర్లలో.. గుర్తు తెలియని వ్యక్తలకు చిక్కొచ్చు!?

ఆధార్ కార్డును పదే పదే వినియోగిస్తున్నారా? జిరాక్స్ కాపీలను ఇష్టానుసారంగా ఇస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే! మీ ఆధార్, ఫోన్ నంబర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేసే

జియో యూజర్లకు అదిరే ఆఫర్! ₹949 రీఛార్జ్‌తో ఉచిత ‘జియోహాట్‌స్టార్’ సబ్‌స్క్రిప్షన్

రిలయన్స్ జియో తన ₹949 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అప్‌డేట్ చేసి, ‘జియోహాట్‌స్టార్’ యాడ్-సపోర్టెడ్ బేస్ ప్లాన్ (₹149 విలువ) ను ఉచితంగా అందిస్తోంది. దీని ద్వారా 3 నెలల పాటు లైవ్ స్పోర్ట్స్, డిస్నీ

హైదరాబాద్-విజయవాడ బస్సులకు ప్రత్యేక రాయితీలు! ఎంతో తెలుసా?

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. లహరి నాన్-ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం డిస్కౌంట్ అందించనుంది. అలాగే, రాజధాని ఏసీ

ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం!! అప్రమత్తంగా ఉండాలన్న మోదీ

దేశ రాజధాని దిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో సోమవారం ఉదయం 5:36 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత గా నమోదైంది. ధౌలా ఖాన్ సమీపంలో 5 కిలోమీటర్ల లోతున భూకంప

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)