
రథసప్తమి శోభ: తిరుమలలో భక్తుల రద్దీ, విస్తృత ఏర్పాట్లు!!
తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మలయప్ప స్వామి ఊరేగింపు కోసం మాడ వీధులను భక్తుల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దారు. సోమవారం తిరుమలలో తితిదే ఈవో శ్యామలరావు, అదనపు ఈవో





























