Special

విశాఖలో డేటా సిటీ: ఆంధ్రప్రదేశ్‌ ఐటీ రంగంలో విప్లవాత్మక అడుగు

విశాఖపట్నంలో మధురవాడ వద్ద 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డేటా సిటీని డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (ఏఐ) హబ్‌లు కలిపి ఐటీ కంపెనీలకు కేంద్రంగా

మహా కుంభమేళాకు ‘ఏపీఎస్ ఆర్ టీసీ’ ప్రత్యేక బస్సుల ఏర్పాటు: యాత్ర వివరాలిలా!!

విజయవాడ, డైలీ డిస్కవర్: భక్తుల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రజారవాణాధికారి ఎం.వై దానం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాత్రలో ప్రయాగరాజ్‌తో పాటు అయోధ్య,

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 942 మందికి శౌర్య పురస్కారాలు!!

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, వివిధ విభాగాలకు చెందిన 942 మంది సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలు ప్రకటించింది. వీటిలో 95 మంది సైనికులకు శౌర్య పతకాలు, 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా

గుజరాత్: ప్రకృతిలోని అద్భుతాల అన్వేషణ.. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా!!

జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా, గుజరాత్‌ రాష్ట్రం అందించే ప్రకృతి అద్భుతాలను అన్వేషించడం నిజంగా ఓ మధురానుభవం. ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందిన గిర్ అరణ్యం, ప్రశాంత దృశ్యాలకు చిరునామా అయిన బార్డా వన్యప్రాణి

75 ఏళ్ల ప్రజాస్వామిక ప్రస్థానం.. ఈసీ వజ్రోత్సవ సంబరాలు!!

భారతదేశంలో ప్రజాస్వామ్యానికి పునాది వేసిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) 1950, జనవరి 25న ఏర్పాటైంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా నిలిచే లోక్‌సభ ఎన్నికల నిర్వహణ నుంచి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల

వర్సిటీలు, వీసీల వివాదం: గవర్నర్ల పాత్రపై పెరుగుతున్న చర్చ!!

గతంలో కన్నా భిన్నంగా, ప్రస్తుతం కేంద్రం రాజకీయంగా క్రియాశీల గవర్నర్లను నియమించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీలు) నియామకంపై ఈ చర్చ మరింత

మహా కుంభమేళా 2025: ఇప్పటివరకు 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు!!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా 2025తో కళకళలాడుతోంది. త్రివేణి సంగమంలో దేశ,విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో ఇప్పటివరకు 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్‌ప్రదేశ్

నేతాజీ జయంతి సందర్భంగా నివాళులు: వైఎస్ జగన్

భారత స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి భారతీయుల్లో పోరాట

దావోస్‌లో సీఎం రేవంత్ చర్చలు: విప్రో కొత్త సెంటర్‌కు అంగీకారం!!

దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్బంగా విప్రో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ రిషద్ ప్రేమ్‌జీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు గల

రివర్స్ గేర్ వేశాడు.. చివరికి ఏం జరిగిందంటే?

పూణెలోని విమన్ నగర్‌లో పార్కింగ్ ప్రాంతంలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. కారు డ్రైవర్ ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ పొరపాటున రివర్స్ గేర్ వేశాడు. అదుపు తప్పిన కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేరుగా

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)