
రైల్వే సిబ్బందికి షాక్: బోగీ కింద 290 కిలోమీటర్లు ప్రయాణించిన వ్యక్తి
మధ్యప్రదేశ్ జబల్పూర్ రైల్వే స్టేషన్ వద్ద గురువారం జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటార్సీ నుండి జబల్పూర్ వరకు దానాపూర్ ఎక్స్ప్రెస్ బోగీ అండర్ గేర్ కింద 290 కిలోమీటర్ల మేర ప్రయాణించిన వ్యక్తి





























