Special

రైల్వే సిబ్బందికి షాక్‌: బోగీ కింద 290 కిలోమీటర్లు ప్రయాణించిన వ్యక్తి

మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద గురువారం జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటార్సీ నుండి జబల్‌పూర్‌ వరకు దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీ అండర్‌ గేర్‌ కింద 290 కిలోమీటర్ల మేర ప్రయాణించిన వ్యక్తి

టీటీడీ డైరీలు వచ్చేశాయ్.. క్యాలెండర్లు, డైరీలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి!!

తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) శ్రీవారి భక్తులకు శుభవార్త ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు మరియు డైరీలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఇప్పటి

బ్రెజిల్‌లో క్రిస్మస్ వేళ విషాద ఘటన: విమానం కూలి 10 మంది మృతి

బ్రెజిల్‌లో క్రిస్మస్ వేళ ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారవేత్త తానే నడుపుతూ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెళుతున్న విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం ఇళ్లను ఢీకొట్టి

నేను చేసిన వ్యాఖ్యలు పొరబాటుగా భావిస్తున్నా: సీవీ ఆనంద్

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సంధ్య థియేటర్ ఘటనపై నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన సహనాన్ని కోల్పోయినట్లు

పీవీ సింధు, వెంకట దత్త సాయి వివాహం: రిసెప్షన్ హైదరాబాద్ లో!!

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌సాగర్‌ సరస్సు

అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్పులు: డివైజ్ వాడకంపై పరిమితి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్పులు: డివైజ్ వాడకంపై పరిమితిదేశంలో ఎక్కువగా వినియోగించే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అమెజాన్‌కు చెందిన ప్రైమ్ వీడియో ఒకటి. ఇది వినియోగదారులకు షాపింగ్‌ బెనిఫిట్స్‌తో పాటు, సినిమాలు మరియు వెబ్‌సిరీస్‌లను సందర్శించేందుకు అవకాశం ఇస్తుంది.

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య: అబద్ధం చెప్పాననే మనస్తాపంతో ఉరి

మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలానికి చెందిన సుభాష్‌(22), హైదరాబాద్‌ కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినా తల్లిదండ్రులకు పాస్‌ అయ్యానంటూ అబద్ధం చెప్పాడు. ఈ విషయం

జార్జియాలో ఘోర విషాదం: గూడౌరిలో 12 మంది మృతి, 11 మంది భారతీయులు

జార్జియా దేశంలోని ప్రసిద్ధ స్కై రిసార్ట్ గూడౌరిలో జరిగిన దుర్ఘటన భారతీయ కుటుంబాల్ని విషాదంలో ముంచింది. డిసెంబర్ 14న గూడౌరిలోని హవేలీ అనే భారతీయ రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటనలో 12 మంది అనుమానాస్పద

తబలా దిగ్గజం జాకీర్ హుస్సేన్ కన్నుమూత

ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) ఇక లేరు. రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న ఆయన రెండు వారాల క్రితం శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ

కనెక్షన్ కట్:  8.5 మిలియన్ మొబైల్ నెంబర్లు!!

భారతదేశంలో సైబర్ నేరాలను ఎదుర్కొనడానికి, టెలికం భద్రతను మెరుగుపరచడానికి, టెలికం శాఖ 85 లక్షల మొబైల్ కనెక్షన్లను డీ యాక్టివేట్ చేసింది. ఈ డిస్కనెక్షన్లలో ఎక్కువ భాగం, సుమారు 78.33 లక్షలు, ఫేక్ డాక్యుమెంట్ల

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)